Cop Burnt Alive | పోలీస్ అధికారి డ్రైవ్ చేస్తున్న కారు డివైడర్ను ఢీకొట్టింది. దీంతో మంటలు అంటుకున్నాయి. ఆ కారులో చిక్కుకున్న ఆయన సజీవ దహనమయ్యారు. పోలీసులు ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Woman, Lover Burnt Alive | మహిళ, ఆమె ప్రియుడిపై భర్త బంధువులు పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా కాలిన గాయాలైన వారిద్దరూ చికిత్స పొందుతూ మరణించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
అగ్ని ప్రమాదంలో ఓ యువకుడు సజీవ దహనమయ్యాడు. జగద్గిరిగుట్ట పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. రింగ్బస్తీలో నివాసముండే సాయి (27) ప్రైవేటు ఉద్యోగి. అతడి తల్లిదండ్రులు శనివారం గుడికి వెళ్లగా సాయి ఒక్కడే ఇంట్లో ఉ�
cat burnt alive | ఒక మహిళ, ఆమె స్నేహితులకు పిల్లి ఎదురువచ్చింది. వారు వెళ్తున్న రోడ్డును క్రాస్ చేసిన ఆ పిల్లిని పట్టుకున్నారు. సజీవదహనం చేసి దానిని చంపారు. దీనిని రికార్డ్ చేశారు. ఈ వీడియో క్లిప్ లీక్ కావడంతో ఫి
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణం ధోబిఘాట్లో వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. మృతుడి కుమారుడు రామేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్హెచ్వో వెల్లడించారు.
women raped, burnt alive | మధ్య ఆఫ్రికా దేశమైన డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తిరుగుబాటుదారులు చెలరేగిపోయారు. జైలులోని వందలాది మహిళా ఖైదీలపై అత్యాచారాలకు పాల్పడ్డారు. మరి కొన్ని గదుల్లో ఉన్న వారిని సజీవ దహనం చేశార�
puppies burnt alive | కుక్క పిల్లల శబ్దానికి తమ నిద్రకు భంగం కలుగుతున్నదని ఇద్దరు మహిళలు ఆగ్రహించారు. ఆ కుక్క పిల్లల పట్ల దారుణంగా ప్రవర్తించారు. వాటిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. యానిమల్ కేర్ సొసైటీ ఫిర్యాదుతో ఇద
Sons Burnt Alive Mother | ఇద్దరు కొడుకులు దారుణానికి పాల్పడ్డారు. వృద్ధురాలైన కన్న తల్లిని చెట్టుకు కట్టేశారు. ఆమెకు నిప్పంటించి సజీవంగా దహనం చేశారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఆ ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.
Burnt Alive: 60 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో మంటలు వ్యాపించాయి. ఈ దుర్ఘటనలో 9 మంది సజీవ దహనమయ్యారు. మరో 20 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. కుండ్లీ-మనేసర్-పల్వాల్ ఎక్స్ప్రెస్వేపై ఈ ప్రమ�
Clash Over Fake Voting | ఫేక్ ఓటింగ్పై రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. (Clash Over Fake Voting) ఈ సందర్భంగా జరిగిన హింసాత్మక సంఘటనల్లో ఒకరు సజీవ దహనమయ్యారు. కాల్పుల్లో మరో ఇద్దరు మరణించారు. మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో ఈ సం
మణిపూర్లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. గుర్తుతెలియని దుండగుల గుంపు కుకీ సామాజికవర్గానికి చెందిన యువకుడ్ని సజీవ దహనం చేసింది. దీనికంటే ముందు అతడ్ని తీవ్రంగా కొట్టి..గాయపర్చినట్టు తెలిసింది.