కథలాపూర్ మండలం బొమ్మెన గ్రామంలో గడ్డం లింగారెడ్డి ఇంటిపై సోమవారం ఉదయం పిడుగు పడింది. పిడుగుపాటు వల్ల లింగారెడ్డి ఇంటి భవనం పై భాగం కొద్దిగా పగుళ్లు చూపింది.
Toilet Seat Explodes | టాయిలెట్ను వినియోగించిన తర్వాత ఫ్లష్ చేయడంతో అది పేలింది. దీంతో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అతడ్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మురుగునీటి పైపుల్లో మీథేన్ వాయువు ప�
Boy Burns Father Alive | చొక్కా జేబులోంచి డబ్బులు దొంగిలించిన కుమారుడ్ని తండ్రి మందలించాడు. దీంతో ఆగ్రహించిన 14 ఏళ్ల బాలుడు తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి మంటల్లో కాలి సజీవ దహనమయ్యాడు.
Man Kills Live In Partner | సహజీవనం చేస్తున్న మహిళను ఒక వ్యక్తి హత్య చేశాడు. అగ్నిప్రమాదంలో ఆమె కాలి మరణించినట్లు నమ్మించేందుకు ప్రయత్నించాడు. అయితే దర్యాప్తు చేసిన పోలీసులు అసలు గుట్టును రట్టు చేశారు.
woman burns effigies of husband | తనను వదిలేసిన భర్త, అత్తింటి వారిపై ఒక మహిళ వినూత్నంగా నిరసన తెలిపింది. దసరా రోజున వారి దిష్టి బొమ్మలను వారి ఇంటి ముందు దహనం చేసింది. వారు సామాజిక రావణాసురలని ఆరోపించింది.
man burns wife alive | మద్యం తాగడాన్ని అడ్డుకున్నందుకు భార్యపై భర్త ఆగ్రహించాడు. ఆమెపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశాడు. (man burns wife alive) ఉత్తరప్రదేశ్లోని బుదౌన్ జిల్లాలో ఈ దారుణం జరిగింది.
రైలు ప్రమాదాలు దేశ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఢిల్లీ-సహస్ర వైశాలి ఎక్స్ప్రెస్ యూపీలోని ఇటావా జిల్లాలో వెళ్తుండగా బుధవారం రాత్రి ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్-6 బోగీలో మంటలు చ
అమ్మకు ప్రమాదవశాత్తు నిప్పంటుకోలేదు. నాన్ననే శానిటైజర్ చల్లి నిప్పంటించాడు. నేను అడ్డుపడినా వినకుండా అమ్మను దహనం చేశాడు అని కన్న కూతురు తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నాటింగ్హామ్: ఇండియాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లండ్ రెండు వికెట్లను కోల్పోయింది. ఓపెనర్ రోరీ బర్న్స్ 18 పరుగులు చేసి ఔటయ్యాడు. సిరాజ్ వేసిన అద్భుతమైన బంతికి బర్న్స్ .. కీప
గౌహతి: అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ రూ.163 కోట్ల విలువైన డ్రగ్స్ను తగులబెట్టారు. అక్రమ డ్రగ్ డీలర్స్పై కఠినంగా వ్యవహరిస్తామన్న సందేశాన్ని ఇచ్చారు. గత మూడు నెలలుగా పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.163 కోట్ల