దొంగరాత్రి నిర్మాణాల మీదికి వస్తున్న బుల్డోజర్లు.. ఇంట్లో ఉన్నవారు బయటకు వచ్చి చూసే లోపే ప్రహరీగోడలను తొక్కుకుంటూ ఇండ్ల మీదికి వస్తున్న భారీ పొక్లెయినర్లు.. నగర శివార్లలో ఇప్పుడు ఇవే భీతావహ దృశ్యాలు ఆ ప�
Bulldozers | ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) కంచుకోటలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. సుమారు మూడు కిలోమీటర్ల వరకు సాగిన రోడ్ షోలో యోగి పాలనలో మార్కుగా నిలిచిన బుల్డోజర్లు (Bulldozers) క
కేంద్ర హోంమంత్రి అమిత్ షా వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు బీజేపీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో విపక్షం లక్ష్యంగా బుల్డోజర్ నడిపిస్తోందని వేటుకు గురైన కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గ�
Nuh Bulldozers: నుహ్ జిల్లాలో అక్రమ నిర్మాణాలను బుల్డోజర్లతో కూల్చివేశారు. ఈ ఘటన గురువారం సాయంత్రం జరిగింది. హర్యానాలో హింస జరిగిన ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శరణార్థుల గుడిసెలను తొలగించ�
మధ్యప్రదేశ్ బీజేపీ మంత్రి మహేంద్ర సింగ్ బెదిరింపులకు దిగారు. బీజేపీలో చేరతారా? లేక మీ ఇండ్లను బుల్డోజర్లతో కూల్చేయమంటారా? అంటూ వార్నింగ్లు ఇస్తున్నారు..
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజరవుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం వద్ద భారీ భద్రత ఏర్పాట్లు చేపట్టడంపై ఆ పార్టీ నేత కార్తీ చిదంబరం విస్మయం వ్యక్
బుల్డోజర్ల ద్వారా ముస్లిం ఇళ్లను కూల్చేస్తున్నారని, ఈ సమయంలో కొందరు జర్నలిస్టులు విపరీత ధోరణితో మాట్లాడుతున్నారని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. అ
న్యూఢిల్లీ: జహంగిర్పురిలో బుల్డోజర్ల షో నడుస్తోంది. సుప్రీం ఆదేశాలు ఇచ్చినా.. అధికారులు అక్రమ నిర్మాణాల కూల్చివేతను ఆపడం లేదు. హనుమాన్ జయంతి రోజున జహంగిర్పురిలో రెండు వర్గాల మధ్య అల్లర్ల�
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ పాల్గొనే సుల్తాన్పూర్ ఎన్నికల ప్రచార సభకు ఇరువైపులా నాలుగు బుల్డోజర్లు పెట్టడం సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ‘బాబా కా బుల్డోజర్' అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. �
లక్నో: ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ శుక్రవారం చేసిన బుల్డోజర్ వ్యాఖ్యలను పీఎస్పీ నేత శివపాల్ సింగ్ యాదవ్ తప్పుపట్టారు. తిరిగి అధికారంలోకి వచ్చాక బుల్డోజర్లకు పని చెబుతామని, ప్రస్తుతం అవి వి�
లక్నో: ప్రస్తుతం బుల్డోజర్లు విశ్రాంతి తీసుకుంటున్నాయని, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అవి అక్రమ ఆస్తుల పనిపడతాయని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ అన్నారు. శుక్రవారం మెయిన్పురిలో జరిగిన ఎన్నికల