BRS Leaders | రేవంత్ రెడ్డి పాలన భూముల చుట్టు, బుల్డోజర్ల చుట్టే సాగుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య విమర్శించారు.
మూడు బుల్డోజర్లు, ఆరు ధ్వంసాలు.. కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనకు మచ్చుతునకలు. ఓవైపు పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెరువులను కాపాడుతున్నామంటూ హైడ్రా పేరుతో పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లపైకి బుల్డోజర్లను పంప�
మండలంలోని మేడిపల్లి ఫార్మా భూముల్లో బుల్డోజర్ల జోరు కొనసాగుతున్నది. ఫార్మాసిటీ ఏర్పాటు కోసం గతంలో సేకరించిన పొలాల్లో రైతులు పంటలు వేయొద్దని అధికారులు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఫార్మా
సీఎం ఇలాకాలో అభివృద్ధి పనుల్లో భాగంగా కూల్చివేతల పర్వం కొనసాగుతున్నది. నారాయణపేట జిల్లా కోస్గి పట్టణంలో ఓ వర్గానికి సంబంధించిన సమాధులపైకి బుల్డోజర్లను పంపడంపై నిరసన వ్యక్తమైంది.
సీఎం ఇలాకా నారాయణపేట జిల్లా కోస్గిలో బుల్డోజర్లు విరుచుకుపడుతున్నాయి. ముందస్తు సమాచారంలేకుండా శుక్రవారం రాత్రి ప్రభుత్వ ఆఫీసుల కూల్చివేతలు మొదలుపెట్టారు.
‘కూడుబెట్టకున్నా కోపం రాదు కానీ కడుపు కొట్టబట్టె కదా’ అంటూ అల్తాఫ్ హుస్సేన్ కాంగ్రెస్ సర్కార్ రెండేండ్ల ఏలుబడిని గద్గద స్వరంతో ఈసడించుకుంటూ జూబ్లీహిల్స్ కూడా ఎలా అగాథంలోకి జారిపోతున్న భావనలో ఉన�
కైకిలి చేసుకుని బతికెటోళ్లం.. మాపైనే మీ ప్రతాపమా..? రేకులను కూల్చి స్లాబు వేసుకుందామనుకుంటే అక్రమమంటూ రెవెన్యూ అధికారులు కూల్చడంతో మా జీవితాలు ఆగమ్యగోచరంగా మారుతున్నాయి..
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పరిధి తిప్పాపూర్లో సోమవారం తెల్లవారుజామునే బుల్డోజర్లు భవనాలను కూల్చేందుకు వచ్చాయి. తిప్పాపూర్ నుంచి వేములవాడకు వెళ్లేందుకు రెండో బ్రిడ్జి నిర్మాణ పనులు పూర్
రాష్ట్రంలో బుల్డోజర్లు రాజ్యమేలుతున్నాయి. అభివృద్ధి పేరుచెప్పి పల్లె పట్నం అనే తేడా లేకుండా ప్రతిరోజూ ఏదో ఒకచోట కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో (Vemulawada) అధికారు�
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల గ్రామంలో రైతులు సాగు చేసుకుంటున్న భూముల్లో అధికారులు బుల్డోజర్లను దించి ఫెన్సింగ్ వేయడానికి ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.