భక్తి భావానికి సూచికగా ఊరంతా కలిసి పెంచుకున్న ఆంబోతు. గడప గడపకు వచ్చి ఇచ్చిన ఆహారం తిని వెళ్లే ఆ మూగజీవి.. అందరి కంట్లో ప్రతిరోజు మెదులుతూ.. ఇంట్లో మనిషిలా కలిసిపోయింది. అయితే వృద్ధాప్యం కారణంగా అది చనిపోవ�
Bull Chases Cow Into Bedroom | ఒక ఆవును ఎద్దు వెంబడించింది. దీంతో ఆ ఆవు ఒక ఇంట్లో ఉన్న బెడ్రూమ్లోకి వచ్చింది. ఆ ఎద్దు కూడా దానిని అనుసరించింది. ఇది చూసి ఆ ఇంట్లోని వారు భయాందోళన చెందారు.
Bull | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాష్ట్రంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్కు ఓ అనుకోని అతిథి వచ్చి ఏకంగా స్టేషన్ పైకప్పుపైకి ఎక్కి నిలబడింది.
Delhi Man Stomped By Bull | ఒక వ్యక్తి తన కుమారుడ్ని ఇంటికి తీసుకువచ్చేందుకు స్కూల్కు వెళ్లాడు. అయితే ఆ స్కూల్ వద్ద ఉన్న ఆవు అతడిపై దాడి చేసింది. కింద పడిన ఆ వ్యక్తిని కొమ్ములతో పొడిచి, కాళ్లతో తొక్కి చంపింది. అక్కడున్న �
Bull stops play : క్రికెట్ మ్యాచ్లకు వర్షం అంతరాయం కలిగించడం చూశాం. కానీ, ఇక్కడ మాత్రం ఓ ఎద్దు(Bull) మ్యాచ్కు అడ్డుపడింది. ఓ మైదానంలో మ్యాచ్ జరుగుతుండగా ఎద్దు అమాంతం గ్రౌండ్ లోకి దూసుకొచ్చింది. ఆటగాళ్లు దా�
Jallikattu Bull Being Fed Live Rooster | జల్లికట్టులో పాల్గొనే ఎద్దుతో బలవంతంగా బతికున్న కోడిని తినిపించారు. (Jallikattu Bull Being Fed Live Rooster) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో జంతు హక్కుల కార్యకర్త ఫిర్యాదుపై పోలీసులు స్పం�
మహారాష్ట్రలోని వసీం జిల్లాలో ఓ బర్రె మంగళసూత్రాన్ని మింగింది. జిల్లాకు చెందిన రైతు రామ్హరి భార్య స్నానం చేసేందుకు వెళుతూ.. దాణా ఉన్న గిన్నెలో రూ. లక్షన్నర విలువైన బంగారు మంగళసూత్రాన్ని దాచిపెట్టింది.
దేశ రాజధాని ఢిల్లీలోని గీతా కాలనీలో స్కూటర్పై వెళుతున్న తల్లీకొడుకుపై ఎద్దు దాడి చేసింది. ఈ దాడిలో బాధితులిద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సమీప సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంతో సోషల్ మ�
లంచగొండి అధికారులకు షాకిచ్చాడు కర్ణాటక రైతు. ‘నా దగ్గర డబ్బులు లేవు.. నాకున్న రెండు ఎడ్లు లంచంగా తీసుకోండి’ అంటూ ఏకంగా కార్యాలయానికి ఎడ్లను తీసుకెళ్లాడు.
Vande Bharat train | వందేభారత్ రైలుకు ప్రమాదం తప్పింది. ఖమ్మం జిల్లా చింతకాని మండలం నాగులవంచ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు ఎద్దును ఢీకొట్టింది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
కార్తీక మాసం సందర్భంగా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి తన తల్లిదండ్రులు నర్సింహారెడ్డి, మోహినిదేవి జ్ఞాపకార్థం ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం రాజేశ్వరపురంలో శుక్రవారం జాతీయస్థాయి ఎద్దుల బల ప్
చండీగఢ్: ఒక ఎద్దు తన కొమ్ములతో వృద్ధుడ్ని గాల్లోకి ఎత్తి పడేసింది. హర్యానాలోని ఫరీదాబాద్లో గత బుధవారం ఈ సంఘటన జరిగింది. టీ అమ్ముకునే ఒక వృద్ధుడు రోడ్డు దాటుతున్నాడు. ఇంతలో అటుగా వెళ్తున్న ఎద్దు ఒక్కసార�
రాంచీ: ఒక ఎద్దు ఒంటరిగా రైలులో ప్రయాణించింది. దానిని కంపార్ట్మెంట్లోకి ఎక్కించిన కొందరు, చివరి రైల్వే స్టేషన్లో దించమని అందులోని ప్రయాణికులను కోరారు. ఈ వింత సంఘటన జార్ఖండ్ రాష్ట్రంలో జరిగింది. సుమార