63 ఏండ్ల కిందటి పాత ఆదాయ పన్ను (ఐటీ) చట్టం స్థానంలో తెచ్చిన కొత్త ఐటీ చట్టం కేవలం 3 నిమిషాల్లోనే లోక్సభ ఆమోదం పొందింది. సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. వ్యక్తులు, సంస్థల ఆదాయ పన్ను నిర్మ�
ఏఐసీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ త్వరలో హైదరాబాద్ రానున్నారు. బడ్జెట్ సమావేశాల అనంతరం రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, ప్రస్తుతం ఉన్న మంత్రుల శాఖల్లో మార్పులు ఉంటాయనే ప్రచారం నేపథ్యంలో కేస
గవర్నమెంటే గండమయ్యాక, దాని నెత్తి మీదున్న గంపలో ఏముంటుందో ప్రజలకు తెలియదా? అందుకే, నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు మొదలవుతున్నా, మొహం అటువైపు పెట్టేవారే లేరెవ్వరు. నిజానికి బడ్జెట్ సమావేశాలకు మూడు, నాలుగ�
పార్లమెంట్ మలి విడత బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. నియోజక వర్గాల పునర్విభజన(డీలిమిటేషన్), ఓటర్ల జాబితాలో అక్రమాలు, మణిపూర్లో మళ్లీ ఘర్షణలు చెలరేగడం, ట్రంప్ యాంత్రాంగాన్ని ఎదు�
రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ ఉభయ సభల సభ్యులకు దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణభవన్లో మ
రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 12 నుంచి ప్రారంభంకానున్నాయి. గవర్నర్ ఆదేశం మేరకు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహాచార్యులు శుక్రవారం గెజిట్ విడుదల చేశారు.
రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ఈనెల 6న నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన దాదాపు 8 అంశాలపై మంత్రివర్గం చర్చించనున్నట్టు తెలిసింది. ఇందులో కులగణన, ఎస్సీ వర్గీకరణ చట�
పార్లమెంట్లో ఈనెల 13న సంయుక్త పార్లమెంటరీ సంఘం(జేపీసీ) ప్రవేశపెట్టిన వక్ఫ్(సవరణ) బిల్లును కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. ఫిబ్రవరి 19న జరిగిన సమావేశంలో కేంద్ర క్యాబినెట్ బిల్లుకు చేసిన సవరణలను ఆమోదించ�
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉభయసభల్లో ఆర్�
కాగజ్నగర్ పురపాలక సంఘ అభివృద్ధికి అధికారులు, పాలకవర్గం సమన్వయంతో పని చేయాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. సోమవారం కాగజ్నగర్ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్�
రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు హుందాతనాన్ని మరిచి అసెంబ్లీని రచ్చబండలా, పిట్టల సభగా మార్చారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ సభ్యుల సమావేశం శుక్రవారం జరగనున్నది. బీఅర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో గజ్వేల్ నియోజకవర్గం ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం లో ఈ సమావేశం జరగనున్నది. దీనికి పార్టీ వరి�
పార్లమెంట్లో మంగళవారం నుంచి బడ్జెట్ సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లో ప్రజా సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తామని బీఆర్ఎస్ ఎంపీలు స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ర్టాల్లో గవర్నర్ల తీరుపై