జాతీయ విద్యాసంస్థల్లో బీటెక్ (B.Tech) సీట్ల భర్తీకి సంబంధించిన జేఈఈ మెయిన్ (JEE Main 2024) సెకండ్ సెషన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. మార్చి 2వ తేదీవరకు ఆన్లైన్ దరఖాస్తులను స్వీకరించనున్నారు.
జేఈఈ మెయిన్స్ పరీక్షల్లో భాగంగా శనివారం నిర్వహించిన పేపర్-1 (బీఈ/బీటెక్)లో వచ్చిన మొత్తం ప్రశ్నల్లో 8 ప్రశ్నలు చాలా కీలకం కానున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
జేఎన్టీయూ హైదరాబాద్లో తొలిసారి స్పేస్ టెక్నాలజీలో బీటెక్ కోర్సు అందుబాటులోకి రాబోతున్నది. యూనివర్సిటీ క్యాంపస్లో స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఇందుక�
BTech | మీరు పాలిటెక్నిక్ పూర్తిచేశారా.. బీటెక్ చదవాలన్న మీ కోరిక నెరవేరలేదా..! ఉద్యోగం.. కుటుంబ బాధ్యతల్లో మునిగి మీ కలను ఇప్పటికి సాకారం చేసుకోలేకపోయారా.. ! మళ్లీ మీకు చదవాలన్న తృష్ణ ఉంటే. బలమైన ఆకాంక్ష ఉంటే వ�
బీటెక్ బీఈడీ పూర్తి చేసిన వారు డీఎస్సీకి అర్హులేనని విద్యాశాఖ స్పష్టంచేసింది. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. బీటెక్ సంబంధిత సబ్జెక్టుల్లో బీఈడీ ఉత్తీర్ణులైన
TS EAMCET | బీటెక్ మొదటి సంవత్సరంలో సీటు వచ్చిన విద్యార్థులు అదే కాలేజీలో ఇంటర్నల్ స్లైడింగ్ ద్వారా సీట్లు మార్చుకునే అవకాశాన్ని అధికారులు కల్పించారు. ఇలాంటి వారు సెప్టెంబర్ 1న స్లైడింగ్లో పాల్గొనాలని సాం�
ఎమర్జింగ్ కోర్సులను ప్రవేశపెట్టడం, సీఎస్ఈ కోర్సుల్లో సీట్లను పెంచడం, కొత్త బ్రాంచిలకు అనుమతులివ్వడంతో గత కొంతకాలంగా ఇంజినీరింగ్ విద్య పునర్వైభవాన్ని సంతరించుకొంటున్నది. దీంతో ఏటేటా రాష్ట్రంలో బీట
ప్రభుత్వరంగ సంస్థ అయిన ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Recruitment) విడుద�
బీటెక్లో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) సీటు అంటే ఇప్పుడు హాట్కేక్. ఈ ఒక్క కోర్సులో సీటు దక్కితే చాలని విద్యార్థులనుకొంటారు. అంత డిమాండ్ ఉన్న ఈ కోర్సులో వచ్చిన సీట్లను పలువురు విద్యార్థుల
బీటెక్లో కంప్యూటర్ సైన్స్ కోర్సుకు క్రేజ్ ఎక్కడా తగ్గడం లేదు. ఎంసెట్ ఇంజినీరింగ్ విభాగంలో అర్హత సాధించిన విద్యార్థుల్లో అత్యధిక మంది కంప్యూటర్స్ సైన్స్ ఇంజినీరింగ్ (సీఎస్ఈ) కోర్సులో చేరేందు�
టీఎస్ లాసెట్, పీజీలాసెట్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని తన కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి ఫలితాల వివరాలను వెల్లడించారు. ఫలితాల్లో మొత్తం 80.21% విద
ఇంటర్లో హ్యూమానిటీస్ సబ్జెకుతో చదివి గణితంలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీలో నేరుగా ప్రత్యేక ప్రవే శం కల్పిస్తున్నామని ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్�
వచ్చే విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో బీటెక్తో తత్సమానమైన కంప్యూటర్ సైన్స్ కోర్సు అందుబాటులోకి రానున్నది. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పేరిట నాలుగేండ్ల ఆనర్స్ డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టనున్నట్టు క�