హైదరాబాద్ : 2022-23 విద్యాసంవత్సరం బీటెక్ ఫస్టియర్ తరగతులు ( Btech first year classes ) అక్టోబర్ 10 నుంచి ప్రారంభించాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) ఆదేశాలు జారీచేసింది. సవరించిన అకడమిక్ క్యాలెండర్ను శుక్రవా�
తిరువనంతపురం : కరోనా మహమ్మారితో ఉద్యోగాలు కోల్పోయిన ముగ్గురు ఇంజనీరింగ్ విద్యార్ధులు బీటెక్ ఛాయ్ పేరుతో టీ దుకాణం తెరిచి జీవితంలో నిలదొక్కుకున్నారు.
Cyber security | 2020–21 విద్యా సంవత్సరంలో బీటెక్ పూర్తిచేసిన గ్రాడ్యుయేట్లకు సైబర్ సెక్యూరిటీలో (Cyber security) ఆరునెలల ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు హైదరాబాద్ జిల్లా
JNTU new policy | విద్యార్థి ఫ్రెండ్లీ విధానాలు తీసుకొనే జేఎన్టీయూ ( JNTU ) .. మరో కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఏడాదిపాటు చదువును మధ్యలో ఆపి మళ్లీ కొనసాగించే బ్రేక్ స్టడీ ( Break study ) విధానాన్ని తీసుకొచ్చింది. స్టార�
ఏకకాలంలో రెండు డిగ్రీలు పూర్తిచేసుకునే అవకాశం హైదరాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ): బీటెక్లో ఆనర్స్, మైనర్ డిగ్రీల పేరుతో ఒకేసారి రెండు డిగ్రీలు పూర్తిచేసుకునే అవకాశాన్ని కల్పిస్తూ జవహర్లాల్ నె
Indian constitution: ఇకపై బీటెక్ విద్యార్థులకు భారత రాజ్యంగాన్ని ఒక సజ్జెక్టుగా బోధించనున్నారు. జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనవర్సిటీ హైదరాబాద్ (JNTUH)కు అనుబంధంగా ఉన్న అన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ – బయోటెక్నాలజీ (గ్యాట్ – బీ), బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ (బీఈటీ)లకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిని సీబీటీ విధానంలో ని
జేఎన్టీయూ| కరోనా నేపథ్యంలో వాయిదా పడిన పరీక్షల రీ షెడ్యూల్ను జేఎన్టీయూ విడుదల చేసింది. ఇందులో భాగంగా బీటెక్, బీఫార్మసీ తృతీయ, ఫైనలియర్ పరీక్షల తేదీలను వర్సిటీ ప్రకటించింది. మూడో సంవత్సరం, ఫైనలియర్�
25 మార్కులు ఉండే సెక్షన్ ఏ తొలగింపు సెక్షన్ బీలో ఎనిమిదిలో రాయాల్సింది ఐదే ప్రశ్నాపత్రం కూర్పులో భారీగా మార్పులు పరీక్ష సమయం 3 నుంచి 2 గంటలకు కుదింపు హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నేపథ్యంలో జేఎ�
టీఎస్ ఈసెట్| తెలంగాణ ఈ సెట్–21 ఆన్లైన్ దరఖాస్తు గడువును మరోమారు పొడిగించారు. కరోనా నేపథ్యంలో ఈ నెల 31 వరకు విద్యార్థులకు అప్లయ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు టీఎస్ ఈ సెట్ కన్వీనర్
జేఎన్టీయూ అధికారుల యోచన హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఇంజినీరింగ్ పరీక్షలను ఇంటినుంచే ఆన్లైన్లో నిర్వహించాలని జేఎన్టీయూ అధికారులు యోచిస్తున్నారు. ముందుగా ప్రయోగాత్మకంగా బ