Indian constitution: ఇకపై బీటెక్ విద్యార్థులకు భారత రాజ్యంగాన్ని ఒక సజ్జెక్టుగా బోధించనున్నారు. జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనవర్సిటీ హైదరాబాద్ (JNTUH)కు అనుబంధంగా ఉన్న అన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ – బయోటెక్నాలజీ (గ్యాట్ – బీ), బయోటెక్నాలజీ ఎలిజిబిలిటీ టెస్ట్ (బీఈటీ)లకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిని సీబీటీ విధానంలో ని
జేఎన్టీయూ| కరోనా నేపథ్యంలో వాయిదా పడిన పరీక్షల రీ షెడ్యూల్ను జేఎన్టీయూ విడుదల చేసింది. ఇందులో భాగంగా బీటెక్, బీఫార్మసీ తృతీయ, ఫైనలియర్ పరీక్షల తేదీలను వర్సిటీ ప్రకటించింది. మూడో సంవత్సరం, ఫైనలియర్�
25 మార్కులు ఉండే సెక్షన్ ఏ తొలగింపు సెక్షన్ బీలో ఎనిమిదిలో రాయాల్సింది ఐదే ప్రశ్నాపత్రం కూర్పులో భారీగా మార్పులు పరీక్ష సమయం 3 నుంచి 2 గంటలకు కుదింపు హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): కొవిడ్ నేపథ్యంలో జేఎ�
టీఎస్ ఈసెట్| తెలంగాణ ఈ సెట్–21 ఆన్లైన్ దరఖాస్తు గడువును మరోమారు పొడిగించారు. కరోనా నేపథ్యంలో ఈ నెల 31 వరకు విద్యార్థులకు అప్లయ్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు టీఎస్ ఈ సెట్ కన్వీనర్
జేఎన్టీయూ అధికారుల యోచన హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో ఈ ఏడాది ఇంజినీరింగ్ పరీక్షలను ఇంటినుంచే ఆన్లైన్లో నిర్వహించాలని జేఎన్టీయూ అధికారులు యోచిస్తున్నారు. ముందుగా ప్రయోగాత్మకంగా బ