నిజాంపేట ప్రధాన రహదారి నుంచి నస్కల్ వయా రాంపూర్, నందగోకుల్, చల్మెడ గ్రామాల వరకు రూ.12.40 కోట్ల వ్యయంతో చేపడుతున్న బీటీ రోడ్డు పనులు ఎట్టకేలకు గురువారం ప్రారంభమ య్యాయి.
మునుగోడు మండలం గుండ్లూరిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని నల్లగొండ రోడ్డు అడ్డరోడ్ నుంచి గుండ్లూరిగూడెం వరకు 1.5 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డును నిర్మించారు. ఈ రోడ్డు నాణ్యత పనులను పంచాయతీరాజ్ డీఈఈ నాగేశ్వ
Nagaram Road Works | నాగారం మున్సిపాలిటీ చర్లపల్లి రైల్వే టెర్మినల్ నుంచి ఇటు రాంపల్లి చౌరస్తా నుంచి పోచారం మున్సిపాలిటీ యంనంపేట్ మీదుగా వరంగల్ హైవే వరకు రోడ్డు విస్తరణ చేసి కొత్తరోడ్డును నిర్మిస్తున్నారు. రోడ్�
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి కృషితో జనగామ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంత రోడ్లకు మహర్దశ వచ్చింది. జనగామ, చేర్యాలలో బీటీ, పీడబ్ల్యుడీ రోడ్ల మరమ్మతు పనుల కోసం ప్రభుత్వం నుంచి రూ.9.31 కోట్లు మంజూరు చేయిం�
జాతీయ రహదారిపై వేస్తున్న బీటీ లేయర్ బీటలువారుతున్నది. వేసిన కొద్ది గంటలకు పగుళ్లు ఏర్పడి ప్రయాణికులకు నర కం కనిపిస్తున్నది. రోడ్డు పటిష్టత కోసం వేస్తున్న బీటీ పట్టు లేకుండా పోయి ఒక వైపు వేస్తుంటేనే మరో
సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని రామారం నుంచి మూడు కిలోమీటర్ల పొడవునా బీటీ నిర్మాణ పనులు నిలిచి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో కథనాన్ని ప్రచురించింది.
మండల పరిధిలోని ఏక్మామిడి సమీపంలో నిర్మిస్తున్న కల్వర్టు పనులు అసంపూర్తిగా ఉన్నాయి. దీంతో ప్రమాదం పొంచి ఉంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు, రైతులు ఆందోళన చెందుతున్నారు.
మండల కేంద్రం నుంచి టేకంగూడ వరకు బీటీ రోడ్డు పనుల కోసం రోడ్డును తవ్వి వదిలేయడంతో ఇబ్బందులు పడుతున్నామని గుడ్లబోరి ఎంపీటీసీ వసంత్రావు పలువురితో కలిసి ధర్నా నిర్వహించారు.
మండలంలోని తుమ్మిడిహెట్టి పంచాయతీ పరిధిలోని పీపీ నగర్లో బుధవారం గిరిజన సంక్షేమ శాఖ నిధులు రూ. 2.50 కోట్లతో మంజూరైన బీటీ రోడ్డు ప నులకు ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్బాబు శం కుస్థాపన చేశారు.
గ్రామీణ రోడ్లు ధ్వంసమయ్యాయి. రెండేండ్ల పాటు కురిసిన వర్షాలు, పంచాయతీరాజ్ రోడ్ల మీద సామర్థ్యానికి మించిన భారీ వాహనాలు వెళ్లడంతో రోడ్లు పూర్తిగా దెబ్బ తిన్నాయి. రోడ్లపై గుంతలు పడడంతో ప్రయాణం నరకయాతనగా మ�
బీఆర్ఎస్తోనే అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందని, బీఆర్ఎస్ మ్యానిఫెస్టోకు అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎంపీ జీ నగేశ్ పేర్కొన్నారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
లక్షన్నర మందికి పోడు వ్యవసాయ పట్టాలు అందిస్తామని అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి హామీ ఇచ్చారు. గురువారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గంలోని బెల్లంపల్లి, కన్నెపల్లి, నెన్నెల మండలాల్లో