దాదాపు 147 రోజుల తర్వాత బీఎస్పీ అధినేత్రి మాయావతి బహిరంగ సభలో ప్రసంగించారు. ఆగ్రాలో జరిగిన ర్యాలీలో మాయావతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమాజ్వాదీ
UP Polls | యూపీలో కాంగ్రెస్ పరిస్థితి ఘోర స్థాయికి పడిపోయిందని బీఎస్పీ అధినేత్రి మాయావతి తీవ్రంగా విమర్శించారు. బీజేపీ వోట్లను చీల్చడానికే కాంగ్రెస్ రంగంలోకి దిగిందని,
BSP Chief Mayawati: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం బాగా వేడెక్కింది. ఏడు దశల పోలింగ్ ప్రక్రియలో భాగంగా జరిగే తొలి దశ పోలింగ్కు కేవలం రెండు వారాల సమయం మాత్రమే ఉన్నది. ఈ క్రమంలో అన్ని పార
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నిర్వహించే నైతిక హక్కు లేదని, ఈ కార్యక్రమాల్లో తమ పార్టీ పాల్గొనబోదని బీఎస్పీ అధినేత్రి మాయావతి శుక్రవారం స్పష్టం చేశారు. మోదీ �
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరగబోయే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో.. బహుజన్ సమాజ్వాదీ పార్టీ అగ్రవర్ణ కులస్తులకు 40 సీట్లు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న యూపీల�
Mayawati: పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చరణ్జీత్ సింగ్ చన్నీకి ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, బీఎస్పీ అధినేత్రి మాయవతి శుభాకాంక్షలు తెలిపారు. అయితే, చరణ్జీత్కు
Mayavati: బహుజన్ సమాజ్వాది పార్టీ (బీఎస్పీ) ఈ నెల 23న బ్రాహ్మణ సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ అధ్యక్షురాలు మాయవతే స్వయంగా ప్రకటించారు.
లక్నో: రానున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బ్రాహ్మణులు బీజేపీకి ఓటు వేయరన్న ఆశాభావంతో తాను ఉన్నట్లు బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి అన్నారు. బ్రాహ్మణ సమాజంతో కనెక్ట్ కావడానికి బీఎస్పీ ప్రధాన కార్�