కార్మికులు 8 గంటలకు బదులుగా 10 గంటలు పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 282 జీవోను రద్దు చేయాలని బీఆర్టీయూ డిమాండ్ చేసింది. రాష్ట్ర కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించింది.
కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, కార్మికుల హక్కుల జోలికొస్తే ఖబర్దార్ మోదీ అని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చిన్నపాక లక్ష్మీనారాయణ అన్నారు. బుధవారం నల్లగొండ జిల్ల
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా పలు కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు బుధవారం సమ్మెకు పిలుపునిచ్చాయి.
కార్మికలోకం ఏకమైంది. కేంద్రంలోని మోదీ సర్కారుపై సమరానికి సై అంటున్నది. బీజేపీ ప్రభుత్వం కార్మిక, ఉద్యోగ వ్యతిరేక, నిరంకుశ విధానాలకు నిరసనగా ఈ నెల 9న దేశ వ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు సిద్ధమవుతున్నది.
సంగారెడ్డి జిల్లా బొల్లారం పారిశ్రామికవాడలోని ఐటీసీ పరిశ్రమలో జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో బీఆర్ఎస్ అనుబంధ కార్మిక సంఘం బీఆర్టీయూ గెలుపొందింది. మొత్తం 74 ఓట్లు పోలు కాగా, బీఆర్టీయూ నుంచ�
హైదరాబాద్లోని బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియాలోని ఐటీసీపై గులాబీ జెండా ఎగిరింది. అధికార పార్టీ కుట్రలు, కుతంత్రాలు, ఎత్తుగడలను కార్మికలోకం తిప్పికొట్టింది. ఓటుతో కాంగ్రెస్ పన్నాగాలను చిత్తు చేసింది.
ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను అమలుచేయకపోవడంపై ఆటో కార్మికులు వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఆటో కార్మికులకు అండగా ఉంటామని అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తమను పట్టించు�
కేంద్ర ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధమైన నాలుగు లేబర్ కోడ్లను తక్షణమే రద్దు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కొత్తగూడెం సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమా
సిరిసిల్లలో గత పదహారు నెలలుగా ఉపాది కరువై అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన నేత కార్మికుడు విఠల్ ది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యగానే పరిగణిస్తున్నామని బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ ఆరోపిం�
బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే ఆటో డ్రైవర్లకు న్యాయం జరిగిందని బీఆర్టీయూ ఆటో యూనియన్ (BRTU) అధ్యక్షులు కుర్రి సైదులు అన్నారు. శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈనెల 27న వరంగల్లో జరుగ�
మొదటి విడతలో రోడ్డు పనులు పూర్తికావడంపై తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డిలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని బీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సిలువేరు వీరేశం అన్నారు.
సారపాక ఐటీసీ పీఎస్పీడీలో ఈ నెల 31న జరిగే గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్టీయూ మిత్రపక్షాలదే గెలుపు అని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు స్పష్టం చేశారు. స్థానిక బీఆర�
మార్చి 5 నుంచి ఇంటర్ పరీక్షలు.. మార్చి 21 నుంచి పదో తరగతి పరీక్షలు. అటు టీచర్ల సమ్మె.. ఇటు సమీపిస్తున్న వార్షిక పరీక్షల నేపథ్యంలో కేజీబీవీల్లో పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పెండింగ్ సమస్యలు పరిష్కరించా