‘మతి భ్రమించే కాంగ్రెస్ ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థి తుమ్మల నాగేశ్వర్రావు నాపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నగరంలో మేం ఇసుక, మట్టి మాఫియా చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. ఇసుక దందా చేయడానికి ఇక్కడేమైన�
పుట్టి పెరిగిన గడ్డ రుణం తీర్చుకోవాలని అందరూ అనుకుంటారు. తమవంతుగా సేవచేయాలని ఆరాటపడుతుంటారు. అలాంటి వారిలో ముందు వరుసలో నిలుస్తారు చల్మెడ లక్ష్మీనరసింహారావు. వేములవాడ నియోజకవర్గంలో పల్లెపల్లెనా వైద్�
అసెంబ్లీ ఎన్నికల్లో ముదిరాజ్లంతా బీఆర్ఎస్కే సంపూర్ణ మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గుండ్లపల్లి శ్రీను ముదిరాజ్ వెల్లడించారు. ఈ మేరకు మ
ఆలోచన ఉండాలే కానీ.. ఆచరణలో సాయం చేసేందుకు ‘మేమున్నామంటూ’ ముందుకొస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. వీ హబ్ ద్వారా ఎందరో మహిళామణులను ఆంత్రప్రెన్యూర్లను చేసిన కేసీఆర్ సర్కారు.. వంటింటికే పరిమితమైన ఎంతోమంది మహ�
Rasamayi Balakishan | తెలంగాణ ఉద్యమ గళం. బాలకిషన్ ఉద్యమంలో రసమయిగా గుర్తింపును పొందారు. సాధారణ నిరుపేద దళిత కుటుంబం. ఎంఏ, బీఈడీ, పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నార�
Nagam Janardhan Reddy | టికెట్ ఇవ్వలేదనో.. ఇంకో కారణం వల్లనో.. బీఆర్ఎస్లో చేరలేదు. కాంగ్రెస్లో పెద్దలకు గౌరవం లేదు. నేను ఇప్పటి వరకు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. ఏ ఒక్కసారి పైసలకు టికెట్ కొనుక్కోలే. రేవంత్రెడ్డి డ
R Narayana Murthy | పీపుల్స్స్టార్ నారాయణమూర్తి మాటంటే పీపుల్ వాయిస్.. కండలు కరిగించే కార్మికుడి కష్టం ఆయనకు తెలుసు. ఆరుగాలం శ్రమించే కర్షకుడి చెమట విలువ ఇంకా బాగా తెలుసు. నిరుపేద గుండెబరువు తెలిసిన వాడు. కాబట్�
CM KCR | నంగునూరు, నవంబర్ 3: మండలంలోని కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని సీఎం కేసీఆర్ సందర్శించనున్న నేపథ్యంలో జిల్లా పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. సీఎం కేసీఆర్ తన ఇష్టదైవమైన క�
Konaipally | బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నేడు (శనివారం) సిద్దిపేట జిల్లాలోని నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోనున్నారు. తన నామినేషన్ పత్రాల�
CM KCR | ప్రజా ఆశీర్వాద సభలు సక్సెస్ కావడంతో గులాబీ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం వచ్చింది. ఉమ్మడి జిల్లాలోని పాలేరు, సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే అభ్యర్థులు కందాళ ఉపేందర్రెడ్డి, సండ్ర �
Mynampally Rohith | మెదక్ జిల్లా రామాయంపేటలో హరిజనకాలనీలో మైనంపల్లి రోహిత్ను దళితులు అడ్డుకున్నారు. శుక్రవారం ప్రచారం కోసం ఆయన కాలనీకి రాగా, కాలనీలోకి రాకుండా బైకులు అడ్డం పెట్టారు. ‘కాంగ్రెస్ నాయకులు మా కాలనీక�
CM KCR | బీఆర్ఎస్ అధినేత, సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకోనున్నారు. ఉదయం 10 గంటలకు ఆలయానికి చేరుకొని, ప్రత్యేక పూజలు చ�
బాన్సువాడ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, రాష్ట్ర శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం జోరుగా ప్రచారం నిర్వహించా రు.