ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతపై పలువురు కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై గురువారం బలపరీక్ష జరగనున్నది. ఆ మేరకు అధికారులు సమావేశానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
దళితుల ఆత్మగౌరవాన్ని పెంపొందించేదుకు, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం హోల్డ్లో పెట్టినట్టు తెలుస్తున�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి నేటికి సరిగ్గా నెల. నాలుగు రోజులదేముందిగానీ, తెలంగాణలో కాంగ్రెస్ అధికారానికి కూడా నెలరోజులేనని అనుకోవచ్చు. నిజాయితీగా చెప్పాలంటే ఒక ప్రభుత్వ పనితీరును అంచనా వేయ
మండల కేంద్రం లో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో ప్రొటోకాల్ ఉల్లంఘన చోటుచేసుకోగా.. బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. దీంతో అధికారులు వెంటనే ఎమ్మెల్యే ఫ్లెక్సీ ఏర్పాటు చేయించి సభను కొనసాగించా
ఆర్మూర్ బల్దియా రాజకీయం రసవత్తరంగా సాగుతున్నది. మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతాపై ఇటీవల పలువురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం చేస్తూ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. దీంతో అవిశ్వాస పరీక్ష
నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా దళితుల అభ్యున్నతి కోసం ప్రవేశపెట్టిన దళితబంధు పథకంపై నీలినీడలు అలుముకుంటున్నాయి. రాష్ట్రంలో దళితుల ఆర్థికాభివృద్ధిని మెరుగుపర్చేందుకు నాటి ముఖ్యమంత్రి కే
నూతన సంవత్సర వేడుకలు విషాదంగా మారాయి. గ్రామంలో జరిగిన దాడిలో ఓ వ్యక్తి మృత్యువాత పడ్డాడు. డీజే పాటల విషయంలో తలెత్తిన గొడవ హత్యకు దారి తీసింది. వివరాలు ఇలా ఉన్నాయి.
రాష్ట్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆ పార్టీ నాయకుడు కోనేరు సత్యనారాయణ(చిన్ని) మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవా�
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావుకు శుభాకాంక్షల వెల్లువ మాజీమంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావుకు హైదరాబాద్లో పూలమొక్క అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్న బీఆర్ఎస్ రాష్ట్ర నా
బీఆర్ఎస్ లోక్సభా పక్షనేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామా నాగేశ్వరరావును మధిర మున్సిపాలిటీకి చెందిన బీఆర్ఎస్ కౌన్సిలర్లు హైదరాబాద్లోని ఆయన కార్యాలయంలో ఆదివారం కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ నామా వారి�
తనపై నమ్మకం ఉంచి భారీ మెజార్టీతో గెలిపించిన మహేశ్వరం నియోజకవర్గ ప్రజలకు ప్రతినిత్యం అందుబాటులో ఉంటూ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కృషి చేస్తానని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కాలేదని నాయకులు, కా ర్యకర్తలు అధైర్యపడకుండా ప్రజా సమస్య ల పరిష్కారానికి అహర్నిషలు కృషి చేయాలని, ఏ సమస్య వచ్చినా అండగా ఉంటామని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అ న్నారు. ఆదివారం పట�
కొంగొత్త ఆశయాలు.. నిర్ణయాలు.. వెరసి సరదాల సంబురాలు.. సంతోషాల మేళవింపులో నూతన సంవత్సరానికి స్వాగతం. నిన్న మనం సాధించలేనిది నేడు సాధించొచ్చు. రేపటిపై ఆశలు సజీవంగా ఉంచుతూ కొత్త పయనం మనం ఎంచుకున్న ఆకాంక్షలకు అ�