నిరుద్యోగుల నిరసనలతో నగరం దద్దరిల్లింది. సమస్యలను పరిష్కరించాలంటూ తెలంగాణ నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మోతీలాల్ చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు ప్రజాప్రతినిధులు, నిరుద్యోగులు, నిరుద్యోగ సంఘాల నాయకులు పె�
ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా తన ప్రయాణం బీఆర్ఎస్తోనేనని ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి స్పష్టం చేశారు. ప్రజాసేవ చేసేందుకు రాజకీయాలు ఒక మార్గమని.. ప్రజలకు మంచి చేసిన నాయకులకు చరిత్రలో ఖచ్చితంగా ఒక పేజీ
ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని హైదరాబాద్లో పోలీసులు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ సోమవారం చేర్యాలలో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చేపట్టారు. పట్టణంలోని జనగామ-సిద్దిపేట జాతీయ రహదారిపై గంటపాటు రాస్తా�
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పార్టీ నుంచి పోవడంతో జగిత్యాల బీఆర్ఎస్కు పట్టిన శనిపోయినట్టయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. సంజయ్ కుమార్ వల�
Sabita indrareddy | ట్టిపరిస్థితుల్లోనూ బీఆర్ఎస్(BRS) పార్టీ మారే ప్రసక్తే లేదని మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabita indrareddy)స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... తాను పార్టీ మారుతున్నట్లు టీవీలు, న్యూస్పే�
వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మేయర్తో కలిసి ఫొటోదిగే విషయమై కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వివాదం చోటుచేసుకుని పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఇదంతా ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ ఉండగానే జరగడం గమనార్హం. వ
నిన్న ఫాక్స్కాన్.. నేడు కిటెక్స్.. కేసీఆర్ హయాంలో ఏర్పాటైన పరిశ్రమలు క్రమంగా ఉత్పత్తికి సిద్ధమవుతున్నాయి. ఆగస్టు నుంచి ఉత్పత్తి ప్రారంభించేందుకు ఫాక్స్కాన్ ఏర్పాట్లు చేస్తుండగా, జూలై చివర్లోనే ట�
రాష్ట్రంలో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ ఏమైందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్గాంధీని ప్రశ్నించారు.
‘గెలిచినా.. ఓడినా బీఆర్ఎస్తోనే నా ప్రయాణం. ఈ ఆత్మీయ సమ్మేళ నం సాక్షిగా ప్రకటిస్తున్నా. ఎట్టి పరిస్థితిల్లోనూ పార్టీ మారను. కేసీఆర్ వెంటే ఉంటా’ అని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి స్పష్టం
రైతుబంధు డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లుగా యేటా రెండు పంటలకు ఎకరానికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సహాయాన్ని అందించింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత అధికారం చేపట్టిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పంట పెట్టుబడి సాయం కోసం రైతు బంధు పథకాన్ని ప్రవేశపెట్టి 11 దఫాలుగా అందజేయగా.. ప్రస్తుతం కాం�
బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులకు ఏ సమస్య వచ్చి నా.. అండగా ఉంటామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ భరోసా ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణమండపంలో సోమవారం ఉదయం 10 గంటలకు నిర్వహించే సమావేశానికి బీఆర్ఎ
‘సింగరేణి బొగ్గు బ్లాకులను వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తున్నది. ప్రైవేట్కు అప్పనంగా కట్టబెట్టి సంస్థ మనుగడను, 40వేల మంది కార్మికుల భవిష్యత్ను ప్రశ్నార్థకంగా మార్చాలని చూస్తున్నది.
తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ హయాంలో కరెంట్ కాంతులు ప్రసరిస్తే.. కాం గ్రెస్ పాలనలో ‘కట్'కట మొదలైనది. ఎడాపెడా కోతలపై ప్రజలు, వ్యాపారులు, రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.