ఆలయ భూముల పరిరక్షణలో భాగంగా రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో 48 ఎకరాలకు పైగా ఆలయ భూములు, ఇతర ఆస్తులను ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు దేవాదాయశాఖ ప్రకటించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్ర చేస్తున్నదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి, ములుగు జడ్పీ మాజీ చైర్మన్ బడే నాగజ్యోతి విమర్శించారు. అందుకే గురుకులాల్లో �
అధికారంలో ఉన్నా, లేకున్నా ప్రజల కష్టసుఖాల్లో బీఆర్ఎస్ పార్టీయే పాలుపంచుకుంటుదని మాజీ చీఫ్విప్, బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్భాసర్ పేర్కొన్నారు. హనుమకొండ 49వ డివిజన్ నాగేంద్
ఆరు గ్యారెంటీలను విస్మరించి ప్రజలను మోసగించిన కాంగ్రెస్ ప్రభుత్వానికి సమాధి కడదామని ఎమ్మెల్సీ తాతా మధు పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను రేవంత్ సర్కారు తుంగలో తొక్కిందని విమర్శ�
తెలంగాణ ఉద్యమానికి బాసటగా నిలిచిన, ఐఐటీనే తన ఇంటిపేరుగా మా ర్చుకున్న సరస్వతీ పుత్రుడు ఐఐటీ రామయ్యను కలుసుకోవడం ఆనందంగా ఉన్నదని హరీశ్రావు ఆదివారం ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా, తెలంగాణ భవన్ ఇన్చార్జిగా సుదీర్ఘ కాలం సేవలందించిన మాదిరెడ్డి శ్రీనివాస్రెడ్డి వీడ్కోలు కార్యక్రమాన్ని సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించనున్నారు.
అధ్వానంగా ఉన్న రోడ్లకు మరమ్మతులు చేయించాలని మాజీ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్ద గోల్కొండ నుంచి కోళ్ల పడకల్ పోయే రెండు లైన్ల రోడ్డుకు మరమ్మతులు చేయించాలని పీఏసీఎస�
Congress | ఏడాది క్రితం వరకు తెలంగాణ రాష్ట్రం రైతులకు స్వర్గధామం. ఎరువులు, విత్తనాలు దొరుకతయో లేదో అనే టెన్షన్ లేదు. పంట పెట్టుబడికి పైసలెట్లా అనే ఆందోళన లేదు. పండించిన పంట అమ్ముడుపోతదో లేదో అనే చింతలేదు.
బీఆర్ఎస్ చేపట్టిన గురుకుల బాటకు పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. నాయకులు వెళ్లకుండా ఎక్కడికక్కడ నిర్బంధించి అరెస్ట్లు చేశారు. మరోవైపు గురుకుల హాస్టళ్లలోనికి బీఆర్ఎస్ నాయకులు రాకుండా గ
ప్రజల తిరుగుబాటు, బీఆర్ఎస్ పోరాటంతోనే లగచర్లలో విజయం సొంతమైందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్రెడ్డి అన్నారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద�
BRS Gurukula Bata | కేటీఆర్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా గురుకుల బాట కార్యక్రమానికి బీఆర్ఎస్ శ్రేణులు శ్రీకారం చుట్టాయి. కానీ ఇందుకు గురుకులాల సిబ్బంది సహకరించడం లేదని తెలుస్తోంది. జగిత్యాల జిల్లా రాయికల్ మ
Balka Suman |కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థను విధ్వంసం చేస్తోందని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ అన్నారు. ఇది ఉద్దేశపూర్వకంగా రేవంత్ సర్కార్ చేస్తున్న కుట్ర అని మండిపడ్డారు. బీఆర్ఎస్ గురుకుల బాట కార్యక్
కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ స్వరాష్ట్ర సాకారానికి పునాది వేసిన రోజుగా చరిత్రలో నిలిచిపోయిందని బహ్రెయిన్ ఎన్నారై బీఆర్ఎస్ అధ్యక్షుడు సతీష్కుమార్ అన్నారు. ఎన్నారై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శు
‘ఉద్యమ చరిత్రను దీక్షతో మలుపు తిప్పిన ఘనత కేసీఆర్ది. పోరాట, పరిపాలన పటిమ బీఆర్ఎస్ పార్టీ సొంతం’ అని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని తె�