ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభతో కాంగ్రెస్, బీజేపీలకు వణుకు పుట్టాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు.
కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలను నమ్మి తెలంగాణ ప్రజానీకం గోసపడుతుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని కోరుతూ మంగళవారం �
బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా ఈ నెల 27వ తేదీన వరంగల్లో నిర్వహించనున్న బహిరంగ సభకు బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి భారీ ఎత్తున తరలిరావాలని రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జ�
ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులు, అభిమానులు పండుగ వాతావరణంలో తరలి రావాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. మం�
ఈ నెల 27న వరంగల్లో నిర్వహించే బీఆర్ఎస్ (BRS) రజతోత్సవ సభకు జహీరాబాద్ నియోజవర్గంలోని గులాబీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గంలోని కోహీర్, మొగుడంపల్లి, జహీరాబాద్ మండల పట్టణాల్లో ముఖ్యనాయక
బీఆర్ఎస్ పోరాటాలతో రేవంత్ సర్కారు దిగొచ్చింది. కేసీఆర్ హయాంలో నెలకొల్పిన 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్బంధం ఎత్తేసింది. సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయుడి విగ్రహాన్ని డిప్
రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. దళితజాతిలో జన్మించాడనే కారణంతో ఆయనను కొందరు కొన్ని వర్గాలకే పరిమితం చేయడం బాధాకరమన�
రాష్ట్రంలో ఇటీవల టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో భారీ స్కామ్ జరిగిందని, కోట్లాది రూపాయలు చేతులు మారాయని, దేశ చరిత్రలోనే ఇదే అతిపెద్ద కుంభకోణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సం�
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు కార్యకర్తలు కదంతొక్కాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు.
తెలంగాణ ఉద్యమం నుంచి రాష్ర్టాన్ని సాధించి పదేండ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించిన మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్�
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సన మహాసభకు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి అధిక సంఖ్యలో తరలివెళ్లి విజయవంతం చేసి.. మరోసారి బీఆర్ఎస్ సత్తాను చాటాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ నవీన్కుమార్రెడ్డి, �
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అందరివాడని, దేశ ప్రజలకు స్వేచ్ఛా, స్వాతంత్య్రం అందించిన మహనీయుడని, ఆయన సేవలు చిరస్మరణీయమని వక్తలు కొనియాడారు.