ప్రజలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి ఈ నెల 30 వరకు రుణమాఫీ పూర్తిగా చేయకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హెచ్చరించారు. వరంగల్ జిల్లా సంగెం మండలం కా
రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, సగం మందికి కూడా రుణమాఫీ చేయకుండా మోసం చేసిందని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మ
మహాత్మాగాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడితే ఎంత దరిద్రంగా ఉంటదో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రేవంత్రెడ్డి లాంటి తెలంగాణ ద్రోహి పెడితే అంతే దారుణంగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్
కేసీఆర్ హయాంలో 72 లక్షల మంది రైతులకు రైతుబంధు వేశాం. అప్పుడు లేని సమస్యలు ఇప్పుడెందుకు వస్తున్నయ్. రుణమాఫీ జరుగుతుందని అధికారులు చెప్తున్నారు. మనం అడగాల్సింది అధికారులను కాదు. రుణమాఫీ ఎందుకు కాలేదని ఓట�
అర్హత కలిగిన రైతులందరికీ రుణమాఫీ వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు చొప్పదండి పట్టణంలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో గురువారం ఉదయం పెద
రైతులు కదంతొక్కారు.. గులాబీ శ్రేణులు నిరసనలతో హోరెత్తించారు.. నియోజకవర్గ, మండల కేంద్రాలు ధర్నాలతో దద్దరిల్లాయి.. రు ణమాఫీలో రేవంత్ ప్రభుత్వం విఫలం అవ్వడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్
రైతులకు ఇచ్చిన హామీ లో భాగంగా రూ.2లక్షల రుణమాఫీ కచ్చితంగా అ ర్హులందరికీ ఇవ్వాల్సిందేనని, కొందరికి ఇచ్చి మరికొందరిని విస్మరించడం కాంగ్రెస్ చేతగాని తనానికి నిదర్శనమని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అ న్నార�
రుణమాఫీ పేరుతో రేవంత్ సర్కారు నిలువునా మోసం చేస్తూ అన్నదాతలను అరిగోస పెడుతున్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆరోపించారు. ఆం క్షల్లేకుండా రుణమాఫీ చేయాలని గురువారం వనపర్తిలో బీఆర్ఎస్ జి�
రుణమాఫీ కోసం రైతులు గర్జించారు. అందరికీ మాఫీ చేస్తామని చెప్పి దగాచేసిన కాంగ్రెస్ సర్కారుపై కన్నెర్రజేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో అన్నదాతలకు మద్దతుగా గురువారం ఉమ్మడి జి�
బుర్ర కథలు చెప్పి.. ఊర్లల్లో, పట్టణా ల్లో ఎల్లమ్మగుడి, మన్యంకొండ, యాదాద్రి యాడంటే ఆడ కాంగ్రెసోళ్లు దేవుండ్లు, దేవతల మీద ఒట్లు పెట్టి మరీ నమ్మించి నట్టేట ముంచారని, అన్నదాతలకు గులాబీ పార్టీ ఎ ల్లప్పుడూ అండగా
సీఎం రేవంత్రెడ్డి రైతుద్రోహి రైతు అని ఎన్నికల ముం దు అందరికీ రుణమాఫీ చేస్తానని చెప్పి, ఇప్పుడు అనేక కొర్రీలు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్న తీరును రైతులు గమనించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథ�
తెలంగాణ సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహా ఏర్పాటుకు కేటాయించిన స్థలంలో ఏర్పాటు చేస్తున్న రాజీవ్గాంధీ విగ్రహాన్ని అక్కడి నుంచి తరలించి తీరుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రక�