పాలన చేతగాక సీఎం రేవంత్రెడ్డి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ వెలిగిపోగా, 16 నెలల కాంగ్రెస్ పాలనలో తలసరి ఆదాయంలో 14వ స్�
బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షుడు పట్నం అవినాష్రెడ్డి రూ.25 లక్షలు విరాళంగా ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఏడాదిలోనే వ్యతిరేకత పెరిగి మళ్లీ బీఆర్ఎస్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ పేర్కొన్నారు. శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని బ�
ఈ నెల 27న హనుమకొండ జిల్లా ఎలకతుర్తి గ్రామంలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను జయప్రదం చేయాలని పార్టీ వైరా పట్టణాధ్యక్షుడు మద్దెల రవి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక బీఆ�
నిప్పులు గర్భాన దాల్చిన నేలమ్మే సూర్యోదయాన్ని కన్నట్టు, నెత్తురు, చెమట పారి పోరు పంటై ప్రభవించినట్టు, ఇసుక ఎడారిలో భవితవ్యం వికసించినట్టు గులాబీ జెండా ఆవిర్భావమే అపురూప విప్లవం కదా..! తమ నుంచి అంతా కోల్పో
బీఆర్ఎస్ రజోత్సవ సభతో దేశం చూపు తెలంగాణ వైపు పడుతుందని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. ఢిల్లీ పార్టీలతో రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదని, బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి �
వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యేదికాదని మాజీమంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ రంగారెడ్డి జిల్లా సన్నాహక సమావేశం శంషాబాద్లోని బీఆర్ఎస్ �
పార్టీలు మారుతున్న ఊసరవెల్లి ఎమ్మెల్యే కడియం శ్రీహరి నీతి లేకుండా మాట్లాడుతున్నాడని, త్వరలో ఆయ న ముసుగు తొలిగిస్తామని జనగామ ఎమ్మె ల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఆంధ్రా అల్లుడితో ఆయన చేయిస్తున్న �