కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిందని ప్రభుత్వ మాజీ విప్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ కండ్లు బైర్లు కమ్మేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభ నిర్వహించబోతున్నట్టు మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు.
ఒక ఉద్యమం ఎందుకు పుడుతుంది? ఒక తిరుగుబాటు ఎందుకు తలెత్తుతుంది? ఒక సమాజం నిరంతరం అణచివేతకు గురైనప్పుడు.. ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలతో కుంగిపోయినప్పుడు.. సాంస్కృతిక విధ్వంసం జరిగినప్పుడు! ఆర్థిక, రాజకీ�
‘ఊరూరా.. వాడవాడలా గులాబీ జెండాలు ఎగరేసి హోరుగా నినదిస్తూ.. దిక్కులదిరేలా జై కొడుతూ ఈ నెల 27న ఇంటిపార్టీ ఆవిర్భావ సభకు దండులా కదంతొక్కాలె’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ పాలనే రాష్ర్టానికి శ్రీరామరక్ష అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. శనివారం శనివారం మహబూబాబాద్లో మాజీ ఎమ్మెల్యే శంకర్నాయక్ క్యాంపు కార్యాలయంలో, డోర్నకల్లో బీఆర్ఎస్ నేత మాన్యు పాట్న�
చలో వరంగల్కు లక్షలాదిగా తరలివెళ్లి బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేద్దామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు శ్రేణులకు పిలుపునిచ్చారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండగా,
వరంగల్ జిల్లాలో ఈ నెల 27వ తేదీన జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు దండులా కదిలిరావాలని దుబ్బాక ఎమ్మె ల్యే కొత్త ప్రభాకర్రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. శనివారం సిద్దిపేట జిల్లా రాయపోల్ మం�
ఎల్కతుర్తిలో ఈ నెల 27న నిర్వహించనున్న రజతోత్సవ సభ చరిత్రలో నిలిచిపోతుందని జగదీశ్వర్రెడ్డి అన్నారు. సభకు సూర్యాపేట నుంచి ఎల్కతుర్తి సభకు 30 ఎడ్లబండ్లు ర్యాలీగా రానున్నాయని చెప్పారు
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభను విజయవంతం చేయాలని సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలాధ్యక్షుడు నల్లా భూపాల్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం మండల కేంద్రంలో పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశం నిర్వహించి మాట్లా�
అవమానాల మధ్య ఆత్మగౌరవాన్ని రగిలింపచేసిన రోజు.. అరవై ఏండ్ల చీకటి పాలనకు, అహంకారానికి చరమగీతం పాడిన రోజు.. అరవై ఏండ్ల కల ఇక కలగానే మిగిలి పోనుందా? అనే నైరాశ్యంలో ఉన్నవేళ నెత్తుటి భూమ్మీద ఒక అగ్నిశిఖ రేగింది. �
కాంగ్రెస్ 16 నెలల పాలనలో కరువు ఏర్పడిందని మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా బోడుప్పల్, పీర్జాదిగూడ, ఘట్కేసర్లో బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సమావేశ�
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆరే తెలంగాణకు రక్ష అని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం కొత్తపేటలో గురువారం విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. స్వరాష్ట్ర