దొంగ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. శుక్రవారం రాత్రి కోహీర్ పట్టణంలోని రైల్వే గేటు నుంచి పాత బస్తాండ్ వరక�
కేసీఆర్ రాకముందు గజ్వేల్ ఎట్లుండే...కేసీఆర్ వచ్చినంక ఇప్పుడెట్లుందో ప్రజలు ఆలోచన చేయాలే... గజ్వేల్ రూపురేఖలు మార్చిన కేసీఆర్ను గుండెల్లో పెట్టుకొని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాజీమంత్ర
పదేండ్ల కేసీఆర్ పాలనలో ఎన్నడూ కరువు రాలేదని, రైతులు, ప్రజలు ఎలాంటి కష్టాలు లేకుండా సంతోషంగా జీవించారని, ఇప్పుడు కాంగ్రెస్ వచ్చి, కరువు, కష్టాలు తెచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. గురు
చేర్యాల గడ్డ ఉద్యమాలకు అడ్డా అని, ఈ ప్రాంత ప్రజలు ఓటుతో కాంగ్రెస్కు ఎంపీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం రాత్రి చేర్యాల పట్టణంలో బీఆర్ఎస్ ఆధ�
హామీలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పి, తనను ఆశీర్వదించాలని నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రె స్ పార్టీ ఇచ్చిన �
పార్లమెంట్ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుక మాలోత్ కవితను గెలిపించాలని, స్వార్థం కోసం పార్టీలు మారే వారికి ఓటుతో బుద్ధిచెప్పాలని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. గురువారం డోర్నకల్�
కాంగ్రెసోళ్లు దేవుళ్ల పై ఒట్లు వేసి ఓట్లు అడుక్కుంటున్నారని, వారి మా యమాటలు నమ్మి మరోసారి ఓట్లేస్తే తాటిచెట్టును చూపి కొబ్బరికాయలు కోయమని చెబుతారని ఎ మ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఎద్దేవా చేశారు. పా�
వంద రోజుల్లోనే హామీలను అమలు చేస్తామని చేయని రేవంత్రెడ్డి ప్రభుత్వం సిగ్గులేనిదని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. మండల కేంద్రంలో ఆదివా�
కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్కు జనం నీరాజనం పలుకుతున్నారు. ప్రచారంలో భాగంగా ఎక్కడికి వెళ్లినా బ్రహ్మరథం పడుతున్నారు. శనివారం రామడుగు మండలం గోపాల్రావుపేట, గంగాధర మండలం మధు�
మల్కాజిగిరిలో లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. రాగిడి లక్ష్మారెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఫతేనగర్
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు శుక్రవారం రాత్రి నల్లగొండలో నిర్వహించిన రోడ్ షో విజయ వంతమైంది. రోడ్ షోకు నియోజకవర్గం నుంచి ప్రజలు, బీఆర్ఎస్
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు ఎంపీ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని నాగర్కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రజలకు పిలుపునిచ్చారు. బుధవా�
ఎన్టీఆర్ వచ్చాకే రాష్ట్రంలో నిజమైన సంక్షేమం ప్రారంభమైంది. ఆ పుణ్యాత్ముడు పెట్టిన రెండు రూపాయలకు కిలో బియ్యం ద్వారానే పేదలకు పట్టెడన్నం దొరికింది. ఎవరు అవునన్నా కాదన్నా ఇది చరిత్ర. తుడిచేస్తే పోయేది కా�