BRS Protest | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు ఆదివారం జహీరాబాద్ పట్టణంలో ప్రధాన వీధుల గుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నల్ల కండువాలను ధరించి నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం బస్టాండ్ ఆవరణలో ధర్
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై తెలంగాణ సమాజం భగ్గుమన్నది. దేశంలోనే తెలంగాణను అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలబెట్టిన అపర భగీరథుడిపై కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలకు ద
తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణా రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఫోన్ టాపింగ్ పేరుతో దుర్మార్గపు రేవంత్ రెడ్డి నాయత్వoలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అరాచక చర్యలకు వ్యతిరేకం�
CM Effigy | మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యతోనే సిట్ నోటీసులు ఇచ్చిందని ఆరోపిస్తూ తుంగతుర్తి మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు.
Secunderabad | సికింద్రాబాద్ అస్థిత్వాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ చేపట్టిన శాంతియుత ర్యాలీ ప్రారంభమైంది. మోండా మార్కెట్, బాటా, జనరల్ బజార్ మీదుగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వైపుగా ర్యాలీ కొనసాగుతోంది. నల్�
‘కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ధరతో సోయా కొనగోలు చేయాలని, తేమతో సంబంధం లేకుండా పత్తిని సేకరించాలని, సంక్రాంతి లోగా యాసంగి పంటలకు రైతు భరోసా విడుదల చేయాలని, యూరియా యాప్ను ఎత్తివేయాలని..’ డిమాండ్ చేస్తూ బీ�
ప్రభుత్వం సోయాబీన్ పంట ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో రైతుల పంటలను కొనుగోలు చేయడంతోపాటు ఇతర సమస్యలు పరిష్కరించేంత వరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రా�
BRS Protest | రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియా అందజేయాలని ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు రాస్తారొకో నిర్వహించారు.
రైతు బాంధవుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి కొనియాడారు. దుబ్బాక నియోజకవర్గాన్ని మల్లన్నసాగర్ప్రాజెక్టుతో సస్యశ్యామలంగా మార్చిన ఘనత గు�
మాజీ సీఎం కేసీఆర్ ఇమేజ్ను డ్యామేజ్ చేయాలని కక్షపూరితంగా కాళేశ్వరంపై సీబీఐ విచారణ వేశారని, దీనిని తక్షణం రద్దు చేసి సీఎం రేవంత్రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంక
స్వరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కాళేశ్వరం పేరుతో కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేపట్టాలని ప్రభ�