ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి తక్షణమే కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం పోలేపల్లి, గుంటిపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద బీఆర్ఎస్ జిల్ల�
బాలికకు న్యాయం చేయాలని, పోక్సో కేసు నమోదైననాటి నుంచి కొడుకును కాపాడేందుకు యత్నించిన కేంద్రమంత్రి సంజయ్ను కేబినేట్ నుంచి బర్తరఫ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ డిమాండ్ చేశారు. సోమవారం గంగాధ
‘బండి భగీరథ్ను అరెస్ట్ చేయాలి.. బాధితురాలికి న్యాయం చేయాలి’ అన్న నినాదాలు నింగినంటాయి. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మహిళాలోకం కదంతొక్కింది.
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. దాదాపు నెల రోజుల క్రితమే కోతలు పూర్తయినా కొనుగోళ్లు మాత్రం పూర్తి కాలేదు. 4,73,739 ఎకరాల్లో వరి సాగు చేయగా 12.31 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండుతుందని వ్యవసా�
ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం నల్లగొండ కలెక్టరేట్ను ముట్టడించారు. మాజీ శాసనసభ్యుడు చిరుమర్తి లింగయ్య పిలుపు మేరకు నియోజకవర్గంలోని రైతుల�
Errabelli Dayakar Rao | రైతు సమస్యల పరిష్కారానికి బీఆర్ఎస్ పోరాటాలు చేస్తుందని, రైతుల కోసం జైలుకు వెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని మాజీ మంత్రి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.
రాష్ట్ర విభజనపై అవగాహన రాహిత్యంతో మాట్లాడిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ దిండిగాల రాజేందర్.. బీఆర్ఎస్ శ్రేణులతో కల�
TS Budget | బడ్జెట్ మొత్తం మోసమని, అన్ని వర్గాల ప్రజల చెవిలో కాంగ్రెస్ ప్రభుత్వం పువ్వులు పెట్టిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి విమర్శించారు. బడ్జెట్ మొత్తంలో ఎక్కడ కూడా ప్రజల�
మేడ్చల్, పూడూరు-కిష్టాపూర్ డివిజన్ల పరిధిలో నీటి సమస్యను పరిష్కరించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. ఖాళీ కుండలు, బిందెలతో బీఆర్ఎస్ నేతలు పట్టణ ప్రజలతో కలిసి ర్యాలీ ని�
BRS Protest | కేసీఆర్పై సిట్ విచారణ రాజకీయ ప్రతీకారానికి అద్దం పడుతుందని, తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటుగా మారుతున్నాయన్నారు సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండల బీఆ�
BRS Protest | కేసీఆర్పై సిట్ విచారణను నిరసిస్తూ తొగుటలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్బంగా జీడిపల్లి రాంరెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్పై సిట్ విచారణ రాజకీయ ప్రతీకారానికి అద్దం పడుత�