Minister Niranjan Reddy | బీఆర్ఎస్ ప్రభుత్వం పేదల సర్కారని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో మారెమ్మకుంట నుంచి గాంధీనగర్ వరకు శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
KTR | రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు అవుతున్న ఫాక్స్కాన్ కంపెనీని బెంగళూరుకు తరలించేందుకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిప్
మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి సమక్షంలో కాంగ్రెస్, సీపీఎంల నుంచి 35 కుటుంబాల వారు బీఆర్ఎస్లో చేరారు.
కులవృత్తులకు ప్రభుత్వం ఎంతో ప్రోత్సాహం అందించిందని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ముదిరాజ్ల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్�
సత్తుపల్లి బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్య కర్రాలపాడు, బ్రహ్మాలకుంట, తాళపెంట గ్రామాల్లో శుక్రవారం ప్రచారం చేశారు. అడుగడుగునా మహిళలు ఆయనకు మేళతాళాలతో ఘనస్వాగతం పలుకగా ప్రజలను ఓట్లు అభ్యర్థించార�
గ్రేటర్ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రాజీనామాలతో కాషాయ పార్టీకి నాయకులు, కార్యకర్తలు షాకిస్తున్నారు. పార్టీ కోసం ఏండ్లుగా పనిచేస్తున్న వారిని కాదని ప్యారాచూట్ నేతలకు అవకాశమివ్వడంపై
త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మెతుకు ఆనంద్ను భారీ మెజారిటీతో గె లిపించాలని చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి కోరారు.
సంక్షేమ పథకాలే బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపిస్తాయని, రోజురోజుకూ బీఆర్ఎస్కు మద్దతు పెరుగుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.
మళ్లీ వచ్చేది సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి అన్నారు. శుక్రవారం రామాయ
సెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలుపు సునాయాసం కాబోతుంది. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థి లాస్యనందిత మొదటి దఫా ఎన్నికల ప్రచారాన్ని ముగించేసింది.
మండల పరిధిలోని రాకొండ గ్రామంలో పరిగి ఎమ్మెల్యే మహేశ్రెడ్డి సతీమణి ప్రతిమారెడ్డి శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం ఆమె గ్రామ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. తెలంగాణ ప్రభుత్వం పేద ప్రజల సంక్ష�
CM KCR | బీడీ కార్మికులు కష్టజీవులు.. వారి బాధలను కండ్లారా చూశాను అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమోషన్ అయ్యారు. ఎవరూ దరఖాస్తు పెట్టకముందే బీడీ కార్మికులకు పెన్షన్లు మంజూరు చేశాను. కొత్తగా నమోదైన బ�
CM KCR | ముథోల్ నియోజకవర్గంలో మరో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే గడ్డెన్నవాగు ప్రాజెక్టు కింద 12 వేల ఎకరాలకు సాగునీర�