BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Kothagudem, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Kothagudem, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Kothagudem
తెలంగాణలో ముచ్చటగా మూడోసారీ బీఆర్ఎస్సే గెలువబోతున్నది. తెలంగాణలో గులాబీ జెండా మళ్లీ రెపరెపలాడబోతున్నది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రముఖ సర్వేలన్నీ తేల్చి చెప్పగా.. తాజాగా, జాతీయ న్యూస్ చానల్ జీ న్యూస్-మ
బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు చేయనున్న సౌభాగ్యలక్ష్మి పథకం పేద మహిళలకు భరోసానిస్తుందని, ఈ పథకం ద్వారా ప్రతినెల రూ.3000 ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి సతీమణి స్వాతిరెడ్డి అన్నారు. ఆద�
60ఏండ్లు అధికామిస్తే పాలమూరును కరువు జిల్లాగా మార్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, వారిని నమ్మితే మళ్లీ గోసపడడం ఖాయమని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. జిల్లా కేంద్రంలోని 2వ వార్డు ఏను
కాంగ్రెస్ పార్టీ చెప్పేవన్నీ మాయమశ్చీంద్ర మాటలేనని, అవి విని మోసపోవద్దని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ప్రజలకు సూచించారు. వేల్పూర్ మండలం పచ్చలనడ్కుడ, కొత్తపల్లి, వాడి గ్�
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కారు పార్టీ జెట్స్పీడ్తో దూసుకెళ్తున్నది. వాడవాడలా ప్రచారంలో హోరెత్తిస్తున్నది. ఇంటింటికీ పథకాలను వివరిస్తూ ఓటు అభ్యర్థిస్తున్నది. జోరుగా చేరికలతో కళకళలాడుత�
Minister Dayakar Rao | బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం మాత్రమే భవిష్యత్ భారతావనికి దిక్సూచి అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. తొర్రూరు మండలంలోని పలు గ్రామాలకు చెందిన 500 మంది మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆధ్వర్
CM KCR | ఖమ్మం జిల్లాకు చెందిన ఇద్దరు సీనియర్ నేతలపై సీఎం కేసీఆర్ సైటైర్లు వేశారు. ఓ వ్యక్తికి పిలిచి మంత్రి ఇచ్చి జిల్లాను అప్పగిస్తే సాధించిన ఫలితం గుండుసున్నా అని.. ఆ ఇద్దరి పీడ ఖమ్మం జిల్లాకు వదిలిపోయి శ�
CM KCR | ఖమ్మం నగరంలో ఐటీ టవర్ వస్తుందని కలోనైనా ఊహించామా? అని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్న�
CM KCR | బీఆర్ఎస్ది ఎంప్లాయ్ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా వనమా వెంకటేశ్వరరావును గెలిపించాలని పిల
CM KCR | తరతరాల నుంచి అణచివేతకు, వివక్షకు గురైన జాతి దళిత జాతని.. స్వతంత్రం వచ్చిన కొత్తలోనే వారి కోసం స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకువచ్చి ఉంటే ఇవాళ ఈ దుస్థితి ఉండేది కాదని సీఎం కేసీఆర్ అన్నారు. భద్రాద్రి కొత్తగ�
CM KCR | గతంలో గోదావరిని చూసి సంతోషపడేది తప్ప.. చుక్కా నీరు రాకపోయేదని గుర్తు చేశారు. కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు.