ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు కేంద్రంతో సత్సంబంధాలు నెలకొల్పుతామని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నా రు. సిద్దిపేటలోని కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్ర�
Errolla Srinivas | మంత్రులు దొంగల ముఠాగా మారి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ మండిపడ్డారు. హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ వెంటపడుతాం.. వేటాడుతామన్నారు. హామీలు అమలు చేయని పార్టీ,
KTR | మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీ నాయకులు రైతు రుణమాఫీ గురించి మాట్లాడితే దెయ్యాలు వేదాలు వల్లించిన�
KTR | సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలుకుంటే యూట్యూబ్లో మొరిగే కుక్కల దాకా.. ఓటుతోనే సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. శూన్యంలో నుంచి సునామీ పుట్టించిన నాయకుడు కేసీఆర్
KTR | ఇవాళ పోటీ ఎవరెవరికి జరుగుతుందంటే.. పదేండ్ల నిజానికి, వంద రోజుల అబద్దానికి, మరో పదేండ్ల విషానికి.. ఈ మూడింటి మధ్యనే పోటీ జరుగుతున్నది అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొ�
KTR | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సవాల్ విసిరారు. దమ్ముంటే రాజీనామా చేసి.. ఎంపీ ఎన్నికల్లో మల్కాజ్గిరి నుంచి పోటీ చేయాలని రేవంత్కు కేటీఆర్ ఛ
BRS Party | వచ్చే నెల 13వ తేదీన చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎ�
KTR | ఈ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయను.. రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి.. కేవలం అధికారం, ఆస్తుల కోసమే బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారని కేటీఆర్ పేర్కొన్నార
KTR | సీఎం రేవంత్రెడ్డి బిల్డర్లు, రియల్టర్లను బెదిరించి డబ్బులు వసూలు చేసి రూ.2,500 కోట్లు ఢిల్లీకి పంపించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. మున్సిపల్ మంత్రిగానూ ఉన్న రే�
బీఆర్ఎస్ సభ్యుడికి మంజూరైన బీమా పరిహార పత్రాన్ని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం మృతుడి కుటుంబ సభ్యులకు అందజేశారు. మండలంలోని గుర్రాలపాడుకు చెందిన జాల సురేశ్ కొద్దికాలం క్రితం మరణి�
నాగర్కర్నూల్ జిల్లా పెంట్లవెల్లి మండలంలోని జటప్రోల్, కొండూరు, శింగవరం, గోప్లాపురం గ్రామాల సమీపంలో ఉన్న వాగుల నుంచి కాంగ్రెస్ నేతలు రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు.
రాష్ట్రంలో లక్షలాది మంది అభ్యర్థులు రాసే టెట్ పరీక్ష ఫీజును వెంటనే రద్దు చేయాలని బీఆర్ఎస్ నేత కే వాసుదేవరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఫీజులు లేక�