మెదక్ మున్సిపల్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్కు అనుకూలంగా పని చేస్తున్నారని కొందరు దుండగులు పార్టీ కార్యకర్త హబీబ్ ఆటోను దగ్ధం చేశారు. దీంతో జీవనోపాధి కోల్పోయిన ఆటో డ్రైవర్ హబీబ్కు బీఆర్ఎస్ డిప్యూ�
మాజీ మం త్రి ఎర్రబెల్లి దయాకర్రావు 70వ జన్మదిన వేడుకలను ఆదివారం బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు ఘనంగా నిర్వహించారు. దేవరుప్పుల, పాలకుర్తి, కొడకండ్ల, తొర్రూరు, పెద్దవంగర, రాయపర్తి, పర్వతగిరి, ఐనవోలు మండలాల్�
ములుగు జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సర్ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని బీఎల్వోలతో సమన్వయం చేసుకుంటూ ప్రతీ ఇంటిని సందర్శించి ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని పార్టీ వర్కి
రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, కార్యకర్తలు అధైర్యపడొద్దని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. లింగాలఘనపురం మండల కేంద్రంలో శుక్రవారం జరిగిన బీఎల్ఏల సమావ�
ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త, బూత్ లెవల్ ఏజెంట్ బాధ్యతాయుతంగా పని చేయాలని, ప్రభుత్వం చేపట్టిన ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్�
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్)పై బీఆర్ఎస్ కార్యకర్తలు సీరియస్గా తీసుకోవాలని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ పిలుపునిచ్చారు.శనివారం మెదక్ జిల్లా టేక్మాల్ మండలంలోని షాబాద్ �
పరిగి నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి వేలాదిగా కార్యకర్తలు స్వచ్ఛందంగా తరలిరావడంతో పరిగి పట్టణం గులాబీమయంగా మారింది. మాజీ మంత్రి కేటీఆర్ పరిగి వస్తున్నాడని తెలుసుకున్న కార్యకర్తలు నూతనోత్తేజంతో
‘సర్' కార్యక్రమం గురించి బీఆర్ఎస్ కార్యకర్తలు పూర్తిగా తెలుసుకోవాలని, అర్హుల ఓట్లు తొలగిపోకుండా అప్రమత్తంగా ఉండాలని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచించారు.
కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడి పనిచేస్తున్న ప్ర తి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామని, పార్టీ అధికారంలోకి వ చ్చిన తర్వాత వారికి సముచిత గుర్తింపు కల్పిస్తామని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మె �
బీఆర్ఎస్ బలోపేతానికి పార్టీ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. బుధవారం ఆయన చందూర్ మండలంలోని మేడ్పల్లి గ్రామానికి వచ్చారు. గ్ర�
కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు ప్రతీ కార్యకర్త ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సూచించారు.
ktr | అధికారం ఎవ్వరికీ శాశ్వతం కాదు. ఎన్నికలు రాగానే ప్రజలు అయోమయానికి గురికావొద్దు. గందరగోళంలో ఓటేస్తే ఆగం అవుతారని కేసీఆర్ చెప్పారు. అధికారం రావడం పోవడం రోటీన్గా జరిగేదే. పాలమూరు బిడ్డను, ప్రజల గోస తీరుస�
రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, వారిని జాగృతం చేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ అన్నారు. మహదేవపూర్, కాటారంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశాల�
ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ శ్రేణులపై కాంగ్రెస్ నేతల దాడులు ఆగడం లేదు. పంచాయతీ ఎన్నికల్లో ఓటమిని తట్టుకోలేకపోతున్న అధికార పార్టీ గూండాలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఇండ్లపైకి వచ్చి దాష్టీకానికి పాల్�