ఆదిలాబాద్ సిమెంటు పరిశ్రమ పునఃప్రారంభానికి సంబంధించి జరుగుతున్న ఆందోళన కార్యక్రమంలో భాగంగా బుధవారం రాజ్యసభ బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ సురేశ్రెడ్డి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర, రాజ్య
హెచ్సీయూ సెగ ఢిల్లీని తాకింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను పరిరక్షించాలని బీఆర్ఎస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు కేఆర్ సురేశ్రెడ్డ
పార్లమెంట్లో తెలంగాణ కోసం మాట్లాడేది, ఢిల్లీ గడ్డపై జై తెలంగాణ అనేది బీఆర్ఎస్ ఎంపీలేనని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. గులాబీ జెండా కప్పుకొన్నవాళ్లే తెలంగాణ ప్రయోజనాల కోసం పనిచేస్తారని, రాష్ర్టాని
సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (ఎన్ఆర్సీ)కు వ్యతిరేకంగా పోరాడేది బీఆర్ఎస్ ఎంపీలు మాత్రమేనని మాజీ మంత్రి మహముద్ అలీ అన్నారు.
ఎన్నికల వేళ ప్రచారం చేసుకొనేందుకు బడ్జెట్ ప్రసంగాన్ని వాడుకున్నారేగానీ.. దేశ ప్రజల భవిష్యత్తుకు ఎలాంటి భరోసా అందులో లేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పక్షనేత కే కేశవరావు, లోక్సభలో బీఆర్ఎస్ పక్షనేత నామా
Budget | కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్( Minister Nirmala) పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్(Budget) నిరాశజనకంగా ఉందని బీఆర్ఎస్ ఎంపీలు కే. కేశవరావు, నామా నాగేశ్వరరావు అన్నారు.
BRS Party | ఈ నెల 26వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటలకు ఎర్రవల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో ఈ భేటీ జరగ
కొద్ది నెలల్లో జరగబోయే లోకసభ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ నాయకులు కొన్ని రోజులుగా ఒకే రకమైన ప్రకటనలు చేస్తుండటాన్ని మనం గమనించవచ్చు. ‘బీజేపీ గెలిస్తే నరేంద్రమోదీ ప్రధాని అవుతారు.
పార్లమెంట్లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి, చట్టసభల్లో 50% రిజర్వేషన్లను కల్పించాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లు అమలు చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశార�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావుతోపాటు రాజ్యసభ ఎంపీలు కేఆర్ సురేశ్రెడ్డి, డీ దామోదర్రావు, వద్దిరాజు రవిచంద్ర, బడుగుల లింగయ్య యాదవ్కు సభా హక్కుల నోటీసులు జారీ అయ�
దేశంలో స్వతంత్రంగా భావాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ పౌరులకే కాదు.. భారత ప్రజాస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెటులో ఎంపీలకు కూడా లేకుండా పోతున్నది. ఏమన్నా అంటే సస్పెండ్, లేదంటే నిండు సభలో అంతు చూస్తామంటూ అధ
BRS Party | కేంద్ర ఎన్నికల సంఘంను బీఆర్ఎస్ ఎంపీల బృందం బుధవారం ఉదయం కలిసింది. తెలంగాణలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తును పోలిన గుర్తులు వేరే వారికి కేటాయించవద్దని ఈసీకి ఎంపీలు విజ్ఞ�