ఈ నెల 27న జరుగనున్న నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేశ్రెడ్డికి అధిక మెజార్టీ అందించాలని పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఖమ్మం నియోజకవర�
గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ చేసిన అభివృద్ధిని, అందించిన సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవడమే లక్ష్యంగా సోషల్ మీడియా వారియర్స్ పనిచేయాలని ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సూచించారు.
రాష్ట్ర హక్కుల సాధనే లక్ష్యంగా పని చేస్తానని ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఎంపీగా పనిచేసిన ఇన్నాళ్లు కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే పోరాడానని అన్నారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్వహించిన బస్సుయాత్ర, రోడ్ షోలు ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ శ్రేణుల్లో నూతనోత్తేజాన్ని నింపాయి. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం, మహబూబాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థులు నామా నాగ
ఖమ్మం లోక్సభ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు బుధవారం జిల్లా కేంద్రంలో నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆయన మూడు సెట్ల నామినేషన్ పత్రాలను సమర్పించారు. కలెక్టరేట్లో రి�
ఖమ్మం ఎంపీగా నామా నాగేశ్వరరావు గెలిస్తేనే కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలవుతాయి.. గడపగడపకు వెళ్లండి.. ప్రతి తలుపు తట్టి కాంగ్రెస్ మోసాన్ని వివరించి నామా విజయానికి నడుం బిగించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే �
లోక్సభ సాధారణ ఎన్నికలను పురసరించుకుని ఖమ్మం లోక్సభ నియోజకవర్గంలో బుధవారం నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావు మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలంతా ఈ కొత్త సంవత్సరంలో సుఖ సంతోషాలు, సిరిసంపదలు, ఆయురారోగ్యాలతో జీవించాలని బీఆర్ఎస్ లోక్ సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు ఆకాంక్షించారు.
వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి మదన్లాల్ గెలుపును ఎవరూ ఆపలేరని ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ వైరా నియోజకవర్గ ఇన్చార్జి నామా నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ఎవరెన్ని మాయమాటలు మాట్లాడినా వైరాతో సహా ఉమ్మ
తొమ్మిదేండ్ల పాలనలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని బీఆర్ఎస్ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు విమర్శించారు. మోదీ సర్కార్పై అవిశ్వాస తీర్మానంపై బుధవారం జరిగిన చర్చ సందర్భం�
Jobs | ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ గద్దెనెక్కిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాట తప్పింది. వివిధ మంత్రిత్వ శాఖలతో సహా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో దాదాపు 10 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని పార్ల�
ఏర్పాటులోనూ రాష్ట్రానికి కేంద్రం మొండిచెయ్యి చూపిందని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు ధ్వజమెత్తారు. ఈ ప్రశ్నకు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ బుధవారం ఇచ్చిన సమాధానం ఆశ్చర్యకరంగా ఉన్న
తెలంగాణలోని రైల్వే ప్రాజెక్టులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు విమర్శించారు. గురువారం ఆయన ఖమ్మం రైల్వేస్టేషన్ను ఆకస్మికంగా సందర్శించారు.