పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల పర్వం గురువారం నుంచి మొదలైంది. తొలిరోజు పెద్దపల్లి నియోజకవర్గ పరిధిలో నాలుగు, కరీంనగర్, నిజామాబాద్లో రెండు చొప్పున నామినేషన్లు దాఖలు కాగా, ప్రధాన పార్టీల అభ్యర్థులు అట�
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు బీఫాంలు అందుకున్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి అధినేత కేసీఆర్ హాజరయ్యారు. రాష్ట్రంలో భవిష్యత్ బీఆర్ఎస్దేనని, రాబో
ఆరు గ్యారెంటీలు అని చెప్పి గద్దెనెక్కి మోసం చేసిన కాంగ్రెస్ను, తెలంగాణ ఏమీ చేయని బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో బొందపెట్టాలని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు పిలుపునిచ్చారు. గురువారం రాత్రి సిద్దిపే�
ఆరు గ్యారెంటీల పేరిట కాంగ్రెస్ బురిడీ కొట్టించిందని, వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి చేతులెత్తేసిందని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ మండిపడ్డారు.
‘వచ్చే ఎంపీ ఎన్నికల్లో నన్ను ఆదరించండి. మీ ఓటువేసి గెలిపిస్తే కరీంనగర్ సెగ్మెంట్ను అంతర్జాతీయ స్థాయి ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతా’ అని పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార�
గతంలో ఎంపీగా, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్గా న్యాయవాదుల సంక్షేమం, జ్యుడీషియరీ అభివృద్ధి కోసం కేసీఆర్ సహకారంతో ఎంతో కృషి చేశానని, వీటిని మేధావి వర్గమైన న్యాయవాదులు అర్థం చేసుకొని రాజకీయాలకు అతీతం�
కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం సిద్ది�
అంబేద్కర్ ఆశయాలను కొనసాగించేందుకు అన్ని వేళల్లో కృషి చేస్తామని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా స్థానిక కోర్టు చౌరస్తాలోని ఆయ �
‘కాంగ్రెస్వన్నీ ఉద్దెర మాటలు. మోసపూరిత హామీలు. ఆ పార్టీతో అయ్యేది లేదు. పోయేది లేదు. ప్రజలను మభ్యపెట్టి అబద్ధాల పునాదులపై గద్దెనెక్కింది. హామీలు అమలు చేయకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతరు’ అని కరీంనగర్ �
కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా బోయినపల్లి వినోద్కుమార్ గెలిస్తేనే తెలంగాణ ఆత్మగౌరవం నిలబడుతుంది. పార్లమెంట్లో ప్రశ్నించే ఆ గొంతుకకు పట్టం కడుదాం. ఆయన విజయం సాధిస్తేనే కరీంనగర్ మరింత అభివృద్ధి చ�
కరీంనగర్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్కు మద్దతుగా శుక్రవారం రాత్రి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రచారం నిర్వహించారు. మంకమ్మతోట నుంచి బీఆర్ఎస్ శ్రేణులతో కలి�
‘మోసమే కాంగ్రెస్ నైజం. ఆరు గ్యారెంటీల పేరిట ప్రజలకు ఎగనామం పెట్టింది’ అని బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ నిప్పులు చెరిగారు. ఐదేండ్లు ఎంపీగా ఉన్న బండి సంజయ్ ఐదు ప�