‘కేసీఆర్ పదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి.. రేవంత్రెడ్డి వంద రోజుల అబద్ధపు పాలన..కండ్ల ముందే ఉన్నది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం రేవంత్రెడ్డి మోసం పార్ట్- 1 సినిమా చూపించి.. గద్దెనెక్కారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు, అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కుతుందని కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత అన్నారు.
ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేది బీఆర్ఎస్ పార్టీయేనని ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం ఉప్పల్ నియోజకవర్గం చిలుకానగర్ డివిజన�
ఆరు గ్యారెంటీలంటూ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్లోని ఎస్ఆర్ బాంకిట్హాల�
మల్కాజిగిరిలో కాంగ్రెస్, బీజేపీలకు ఓటు అడిగే హక్కులేదని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. తాను అందరికీ అందుబాటులో ఉంటానని, మీ బస్తీలో కష్టాలు తీరుస్తానని చెప్పారు. హబ్సిగూడ, �
ప్రపంచ దేశాలు ప్రశంసించేలా హైదరాబాద్ను కేసీఆర్ అభివృద్ధి చేశారని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత, మాల్
ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని, ప్రజల సమస్యలు తీర్చని ఈ ప్రభుత్వంపై భవిష్యత్లో ప్రజలే తిరుగుబాటు చేస్తారని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్న�
ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, కుర్చీ కోసం రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలను పార్లమెంట్ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ పిలుపునిచ్చారు.
ఉమ్మడి రాష్ట్రంలో నీళ్లు లేక ఏడారిగా మారిన తెలంగాణ ప్రాంతం అపర భగీరథుడు కేసీఆర్ నేతృత్వంలో స్వరాష్ట్రం సస్యశ్యామలంగా మారిందని మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి అన్నారు.
మల్కాజిగిరి పార్లమెంట్ పరిధిలో పోటీ చేస్తున్న బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నాన్ లోకల్ అని.. పక్కా లోకల్ అయిన బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని ఆదరించాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవర
మచ్చ బొల్లారం డివిజన్లోని వివిధ ప్రాంతాల్లో ఆదివారం మల్కాజిగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా పాదయాత్ర చేశారు. ప్రజలను సమస్�