తెలంగాణ భవన్లో గురువారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. సికింద్రాబాద్, హైదరాబాద్, మల్కాజిగిరి, చేవెళ్ల ఎంపీ అభ్యర్థులు పద్మారావు గౌడ్, శ్రీనివాస్ యాదవ్, రాగిడి లక్ష్మారెడ్డి, కాసాని జ్ఞానేశ్వర్తో పాటు కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదితకు బీ ఫామ్స్ను అందజేశారు.
– సిటీబ్యూరో, ఏప్రిల్ 18 (నమస్తే తెలంగాణ)