బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు బీఫాంలు అందుకున్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి అధినేత కేసీఆర్ హాజరయ్యారు. రాష్ట్రంలో భవిష్యత్ బీఆర్ఎస్దేనని, రాబో
పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పా ర్టీ మరింత దూకుడుగా దూసుకెళ్తున్నది. ఇప్పటికే ప్రచారంలో జాతీయ పార్టీలకు అందనంత దూరంలో ఉన్న గులాబీ పార్టీ మరింత జోరు పెంచనుంది. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళిక రూ�
రాజకీయాలు అన్న తర్వాత మంచి, చెడు ఉంటాయి.. అలకలూ ఉంటాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. అభ్యర్థులకు సంస్కారం ఉండాలని, మంచిగా మాట్లాడటం నేర్చుకోవాలని చెప్పారు.
ఎవరికైతే అవకాశం రాలేదో వారు తొందరపడాల్సిన అవసరం తేదని, ఎమ్మెల్యేగా సెలెక్ట్ అవ్వడమే ఫైనల్ కాదని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) అన్నారు. ముందుముందు ఎన్నో అవకాశాలు ఉంటాయని చెప్పారు.