బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశ్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఎంపీపీ కృపేశ్ అన్నారు. మండల పరిధిలోని పొల్కంపల్లి గ్రామంలో శనివారం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాము
కాంగ్రెస్ నాలుగు నెలల పాలనలో ప్రజలు నరకం చూస్తున్నారని, అనేక హామీలు ఇచ్చి ఆ పార్టీ మోసం చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. తుంగతుర్తి మండల కేంద్రంలో శుక్రవారం ఓ �
పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ప్రజా సేవకుడిగా పనిచేస్తా, అవకాశం కల్పించాలని బీఆర్ఎస్ భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్యాదవ్ కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో మా�
అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరిచిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి, భువనగిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థ్ది క్యామ మల్లేశ్ను భారీ మెజార్టీతో గెలిపించి పార్టీ సత్తా చాటాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. తిరుమలగిరి పట్టణంలోని ఆయన నివాసంల
బడుగు, బలహీన వర్గాల వ్యక్తి, నిత్యం ప్రజల్లో ఉండే క్యామ మల్లేశ్ను ఈ పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కి�
కాంగ్రెస్పార్టీ మోసపూరిత హామీలకు కాలం చెల్లిపోయిందని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ నాయకుడు సత్తువెంకటరమణారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేశ్, బీఆర్ఎస్పార్టీ మండల అధ్యక్ష
అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన వాగ్ధాలను మరిచి, ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా మరోసారి మోసానికి ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటుతో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్
భువనగిరి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేశ్ గెలుపు కోసం పార్టీ కార్యకర్తలు కష్టపడి పని చేయాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్
రాజకీయ పార్టీలకతీతంగా గొల్లకురుమలు ఏకమై బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేశ్ గెలుపునకు కృషి చేయాలని కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు గవ్వల నర్సింహులు పిలుపునిచ్చారు. యాదగిరిగుట్ట పట్టణంలోని కురుమ సంఘ�
గత శాసనసభ ఎన్నికలకు ముందు ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించి ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి మండిపడ్డారు.
భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడం ఖాయమని గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యా�