బీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ బాజిరెడ్డి గోవర్ధన్ గెలుపుకోసం జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ వినూత్నంగా ప్రచారం సాగిస్తున్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన జిల్లా కేంద్రంలోని వివేకానంద మినీ స్టేడియ
‘ఎంపీ అర్వింద్కు మ తాల పేరిట చిచ్చుపెట్టడం తప్ప ఏదీ చేతకా దు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఆయన చేసిందేమీ లేదు. పసుపు బోర్డు ఏర్పాటు చేశానని ప్రగల్భాలు పలుకుతున్న డు.
మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను గడప గడపకూ వివరించాలని నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ..కార్యకర్తలకు సూచించారు.
నగరంలోని ఐటీఐ కళాశాల గ్రౌండ్లో ఆదివారం ఉదయం వాకర్స్తో బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల చిట్చాట్ చేశారు. ఆప్యాయంగా పలకరిస్తూ ముచ్చటించారు.
దొంగ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్, గారడీ మాటలు చెప్పే బీజేపీకి లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
బోధన్ ఎమ్మెల్యేగా గెలిచిన సుదర్శన్రెడ్డి అహంకారం, నిరంకుశత్వం ప్రదర్శిస్తున్నారని, ఆయనకు లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, బాల్కొండ వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. ప్రతిపక్ష �
లోక్సభ ఎన్నికల పోరులో బీఆర్ఎస్ దూకుడు ప్రదర్శిస్తున్నది. నిజామాబాద్ లోక్సభ అభ్యర్థిగా బాజిరెడ్డి గోవర్ధన్ అన్ని పార్టీల కన్నా ప్రచారంలో ముందున్నారు.
నిజామాబాద్ లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం పాత కలెక్టరేట్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.
లోక్సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతున్నది. రెండో రోజైన శుక్రవారం ఏడు నామినేషన్లు దాఖలైనట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. వివిధ పార్టీలకు చెందిన ఆరుగురు అభ్యర్థులు ఏడు నామినేషన్ల�
నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ శుక్రవారం పండుగ వాతావరణంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం పాత కలెక్టరేట్ మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. జగిత్యాల జిల్లా నుంచి
బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు బీఫాంలు అందుకున్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి అధినేత కేసీఆర్ హాజరయ్యారు. రాష్ట్రంలో భవిష్యత్ బీఆర్ఎస్దేనని, రాబో
పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఓట్ల ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని బీఆర్ఎస్ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ పిలుపునిచ్చారు. నిజామాబాద్లోని తన నివాస ప్రాంగణ
రైతులకు రూ.2లక్షల రుణమాఫీ ఇంకెప్పుడు చేస్తారని, ఎన్నికల కోడ్ పేరిట సీఎం రేవంత్రెడ్డి కాలయాపన చేస్తున్నారని బీఆర్ఎస్ నిజామాబాద్ లోక్సభ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. నిజామాబాద్లోని పార్�
కాంగ్రెస్ పార్టీ 420 హామీలతో ప్రజలను మోసం చేసిందని నిజామాబాద్ పార్లమెంట్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. మహిళలకు ఉచిత బస్సు మినహా ఒక్క హామీని అమలు చేయలేదని దుయ్యబట్టారు.