ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం గిరిజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్తోపాటు ఎమ్మెల్యేలు పాల్గొన�
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్లో గురువారం పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. దాదాపు 300 మంది ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్ట�
తనకో నీతి, పరులకో నీతి. కేంద్రంలోని బీజేపీ సర్కారు అనుసరిస్తున్న ద్వంద్వ వైఖరి ఇది. విపక్షాల మీద ఊ అంటే దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పే కేంద్రం, తనకు సంబంధించిన వారి మీద ఎంతటి తీవ్ర ఆరోపణలు వచ్చినా చర్యలు తీ�
బీఆర్ఎస్ ఒక కుటుంబం లాంటి పార్టీ అని, కార్యకర్తలు సీఎం కేసీఆర్ బలగమైతే, ఆయన కార్యకర్తలకు బలమని మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. మంగళవారం కరీంనగర్లోని వీ కన్వెక్షన్ హాల్లో జరిగిన జిల్లా స్థాయి �
తెలంగాణ సచివాలయం, ప్రగతి భవన్ భవనాలను కూల్చివేస్తామని జాతీయ పార్టీకి చెందిన ఇద్దరు రాష్ట్ర శాఖల అధ్యక్షులు రాజ్యాంగంపై గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మండి పడ్డారు.
పేదప్రజల కళ్లల్లో వెలుగులు నింపటం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారని, దీనిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అ�