పార్టీ ఫిరాయించిన ఎమెల్యేలు రాజీనామా చేయకపోతే వారి ఇండ్లముందు ధర్నాలు చేస్తామని, చావుడప్పులు కొడతామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. ఈ విషయంలో ఎవ్వర్నీ వదిలే ప్రసక్తే లేదని చెప్పారు.
త్వరలోనే 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతారని ఆ పార్టీ మాజీ పీసీసీ చీఫ్, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రకటించారు. శనివారం గాంధీభవన్లో మీడియా ఎదుట ఈ ప్రకటన చేశారు. ఉత్తమ్ ఫిరాయింపు వ్�
BRS Party | ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు వినతిపత్రం అందించారు. అన్ని పంటలను రూ. 500 బోనస్తో కొనుగోలు చేయాలని సీఎస్కు బీఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి
పార్టీ ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలని అసెంబ్లీ స్పీకర్ను కోరేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నం ఫలించలేదు. దానంపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్ను సమర్ప�
విమర్శలు వెల్లువెత్తుతున్నా మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి తీరుమాత్రం మారడం లేదు. గురువారం అసెంబ్లీలో మరోమారు మాజీ మంత్రి కేటీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పరుష వ్యాఖ్యలు చేశారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) సభ్యుల నిరసనలు, నినాదాలతో అసెంబ్లీ ప్రాంగణం బుధవారం హోరెత్తింది. సభలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి ఉపయోగించిన అభ్యంతరకర పదజా�
Harish Rao | ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నిప్పులు చెరిగారు. ఇదేనా ప్రజాపాలన..? అని నిలదీశారు.
MLA Palla Rajeshwar Reddy | సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో కంచెల పాలన తెచ్చారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్ ఇష్టమొచ్చిన భాష మాట్లాడుతూ దాన్ని తెలంగాణ భాషగా చెప్పుకుంటున్�
BRS MLAs | శాసనసభలో కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ బీఆర్ఎస్ సభ్యులు బయటకు వచ్చారు. అనంతరం మీడియా పాయింట్ వద్దకు వెళ్తుండగా వారిని పోలీసులు, మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ
BRS Walkout | రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యుల మధ్య వాడీవేడి వాదనలు జరిగాయి. బీఆర్ఎస్ తరఫున చర్చను ప్రారంభించిన కడియం శ్రీహరి.. ఎన్నికల సందర్భంగా కాం
ఆటో కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఆటోల్లో అసెంబ్లీ సమావేశాలకు వచ్చి కార్మికులకు మద్దతు తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు పథకం ద్వారా ఆటో కార్మ�
స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ (ఎస్డీఎఫ్) ఇవ్వాలని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం సీఎం రేవంత్రెడ్డిని కలిశారు.