BRS | హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు మంగళవారం కలిశారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు అంశాలపై చర్చించేందుకు రేవంత్ రెడ్డితో దుబ్బాక ఎమ్మెల్యే కొ
‘ఒక్కరిని మీరు తీసుకెళ్తే పది మంది మాకొస్తరు’ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి హెచ్చరించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరికీ కేసీఆర్ దైవసమానులని, ఒక్క ఎమ్
సంస్థాగత నిర్మాణంపై బీఆర్ఎస్ పార్టీ దృష్టి సారించింది. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి దాకా పార్టీ కమిటీలు, పార్టీ అనుబంధ కమిటీలను పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు గులాబీ శ్రేణులకు ప�
Gangula Kamalakar | బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు(BRS MLAs) ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీ(Congress)లో చేరరు అని కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్(Gangula Kamalakar) స్పష్టం చేశారు.
BRS MLAs | రేపటి (డిసెంబర్ 28) నుంచి జనవరి 8వ తేదీ వరకు తెలంగాణ ప్రభత్వం నిర్వహించతలపెట్టిన ప్రజా పాలన సన్నాహాక సమావేశాల గురించి అధికారులు తమక సమాచారం ఇవ్వకపోవడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సునీతా లక్ష్మారెడ్డి, �
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండాను ఎగురవేసేందుకు కలిసికట్టుగా పనిచేద్దామని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రేటర్ పిలుపునిచ్చారు. ఎన్నికల ఫలితాలపై నిరాశ చెందకుండా ప్�
Telangana Assembly | తెలంగాణ మూడో అసెంబ్లీ కొలువుదీరింది. తొలి రోజు 119 మంది ఎమ్మెల్యేలకు గానూ 99 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. వీరిలో 15 మంది ఆంగ్లంలో ప్రమాణస్వీకారం చేశారు.
KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేత చంద్రశేఖరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఎమ్మెల్యేలు భేటీ అయ్యా�
సూర్యాపేట ప్రగతి నివేదన సభకు ఆదివారం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్కు పట్టణంలోని ఎస్వీ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ వద్ద ఉమ్మడి జిల్లా నాయకులు ఘన స్వాగతం పలికారు.
అభాగ్యులకు అండగా నిలువడం, సమాజ సేవకు ప్రాధాన్యమివ్వడంలో ముందుండే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్కు అదే తరహాలో ఉమ్మడి జిల్లా శుభాకాంక్షలు తెలిపింది. సోమవారం మంత్రి కేటీఆర్ పుట్టిన ర
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు సందర్భంగా సోమవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం గిరిజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆయా నియోజకవర్గాల్లో మంత్రి శ్రీనివాస్గౌడ్తోపాటు ఎమ్మెల్యేలు పాల్గొన�
భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ భవన్లో గురువారం పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. దాదాపు 300 మంది ప్రతినిధులు హాజరైన ఈ సమావేశంలో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పార్ట�