బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన కాంగ్రెస్ గూండాలను తక్షణమే అరెస్టు చేయాలని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తీవ్రంగా ఖండించారు. ఈ విషయంలో ప్రభుత్వం వ్యవహరించిన తీరుసరికాదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Jammikunta ZPTC | కరీంనగర్ జడ్పీ సర్వసభ్య సమావేశం సాక్షిగా ఓ దళిత జడ్పీటీసీ సభ్యుడికి ఘోర అవమానం జరిగింది. కరీంనగర్ జడ్పీ చివరి సర్వసభ్య సమావేశం మంగళవారం నిర్వహించారు.
మండలంలోని వల్భాపూర్ గ్రామంలో యాదవ కులస్తుల ఆధ్వర్యంలో నిర్వహించిన మల్లన్న బోనాల్లో ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి పాల్గొని మొక్కులు చెల్లించారు. గ్రామం సుభిక్షంగా ఉండాలని మల్లన్న బోనాలు చేయడం హర్షణీయ
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ స్కూల్స్ విద్యార్థులకు విద్యనందించాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సూచించారు. శనివారం పట్టణంలోని సిటీ సెంట్రల్ హాల్లో నియోజకవర్గంలోని అన్ని మండలాల ఎంఈవోలు, ప్
హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఆధినేత కేసీఆర్ ఆధ్యక్షతన జరిగిన దశాబ్ది ముగింపు వేడుకలకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పలువురు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో పాల్గొని కేసీఆర్కు �
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలను బీఆర్ఎస్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరులకు ఘనంగా నివాళులర్పించారు.
హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా ఆలయాలు భక్తులతో సందడిగా మారాయి. అర్చనలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. జిల్లా కేంద్రంలోని హెలీప్యాడ్ మైదానం, కశ్మీర్గడ్డల�
పార్లమెంట్ ఎన్నికల్లో 12 స్థానాలు గెలుస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. వీణవంక మండల కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి నివాసానికి శుక్ర
‘తెలంగాణ మళ్లీ మర్లవడ్డది. ఉద్యమం ఆగి పోలేదు. ఇది కేవలం సెట్ బ్యాక్ మాత్రమే.. తెలంగాణ పునర్మిర్మాణం చేయాల్సి ఉన్నది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది మనమే’ అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధిన
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శనివారం రాత్రి హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంకకు చేరుకున్నారు. మంచిర్యాల రోడ్ షో ముగించుకొని.. రోడ్డు మార్గాన రాత్రి 11గంటల తర్వాత మండలకేంద్రానికి వచ్చారు.
కాంగ్రెస్, బీజేపీని నమ్మితే మునుగుడు ఖాయమని, మరోసారి ఆగమై మోసపోవద్దని ప్రజలకు కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ విజ్ఞప్తి చేశారు. తెలంగాణకు మంచి చేసిందెవరో..
“పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్లు ఒక్కటైనయ్. బీఆర్ఎస్ను ఓడించేందుకు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నయ్. అందుకే కొన్ని చోట్ల కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెడితే, మరికొన్ని సీట్లల్లో బీ�
ప్రజల కష్టాలు తెలిసినోడ్ని, ఎంపీగా మరోసారి గెలిపిస్తే మీ రుణం తీర్చుకుంటానని బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ ఓటర్లను కోరారు. శనివారం జమ్మికుంట పట్టణంలో ఎమ్మెల్యే �