ఇంద్రారెడ్డి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. సోమవారం ఇంద్రారెడ్డి వర్ధంతిని పురస్కరించుకొని చేవెళ్ల పట్టణంలోని అయన విగ్రహానికి, కౌకుంట్లలోన
ఎంపీగా ఉన్నప్పుడు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టానని, అప్పుడైనా, ఇప్పుడైనా అభివృద్ధే తమ ఎజెండా అని బీఆర్ఎస్ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. శనివారం ఉదయం ఎన్నికల
గులాబీ జెండాతోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టం చేశారు. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్, బీజేపీ నాయకులకు చెంపపెట్టు
రానున్న వర్షాకాలంలో వర్షాలు సమృద్ధిగా కురువాలని.. ప్రజలు సుభిక్షంగా ఉండాలని బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ ఆకాంక్షించారు. గురువారం మండలంలోని మామిడాలపల్లిలో శ్రీ రాజరాజే
కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కరెంట్ మంచిగ ఉండడం వల్ల మోటర్లు కాలక పోయేది. కానీ, మొన్నటి సంది మోటర్లు చాలా కాలిపోయి రిపేర్కు వస్తున్నయని వీణవంకకు చెందిన వైండింగ్ షాప్ యజమాని శ్రీనివాస్ పేర్కొన్నా�
పార్లమెంట్లో తెలంగాణ గొంతుక వినపడాలంటే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేయాలని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బు�
రైతుల పంట పొలాలకు చివరి ఆయకట్టు వరకు నీళ్లందించాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం ఆయన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలో విలేకరులతో మాట్లాడారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలని, అభివృద్ధి పనులు పూర్తి చేయాలని శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి కోరారు. నియోజకవర్గంలో సాగునీటి గోసను తీర్చాలని, కల్వల ప్రాజెక్ట్
రెండో విడుత దళితబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి కోరారు. ఈ మేరకు గురువారం ఆయన అసెంబ్లీ జీరో అవర్లో మాట్లాడారు. హుజూరాబాద్ నియోజకవర్గ సమస్యలను పరిషరించాలన్న
పొన్నం లాగా నక జిత్తులతో తాను గెలువలేదని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో సింహంలా గెలిచానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ కార్యకర్తలందరూ కలిసికట్టుగా పనిచేస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ధీమా వ్యక్తం చేశారు.
‘కాంగ్రెస్ అవిశ్వాసాల పేరిట ఇబ్బందులు పెట్టింది. కానీ దాన్ని మేం తిప్పికొట్టినం. మరోసారి జమ్మికుంట మున్సిపల్పై గులాబీ జెండా ఎగురవేసినం’ అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. ఆ