నిరుద్యోగ యువతకు ఎల్లవేళలా అండగా ఉంటానని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి భరోసా ఇచ్చారు. యువత చేతిలోనే దేశ భవిష్యత్తు ఉందని, వారికి ఉద్యోగాలు కల్పించడం ద్వారా దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని స్పష్టం చేశారు.
‘దళితబంధు రెం డో విడత నిధులను ఈ నెల 20లోగా ఇవ్వకపోతే హుజూరాబాద్ నియోజకవర్గం రణరంగం అవుతది. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, నాయకులను స్థానికంగా తిరగనివ్వం’ అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్ప�
ప్రజా పాలన పేరిట కాంగ్రెస్ రాష్ట్రంలో అప్రజాస్వామిక పాలన కొనసాగిస్తున్నదని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం జమ్మికుంట గుండ్ల చెరువులో చేపపిల్లలు విడుదల చేసిన అనంతరం ఆయన మాట్లాడుతుండగా
గత15 రోజుల నుంచి ఒక్క గింజా కొనలేదని, కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల ఓట్లు కావాలే తప్ప వడ్లు కొనుడు వద్దా అని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ప్రశ్నించారు. సోమవారం కమలాపూర్ మార్కెట్లో విలేకరు
ప్రజల పక్షాన మాట్లాడుతున్నందుకు, హామీల అమలుపై నిలదీస్తున్నందుకు సీఎం రేవంత్రెడ్డి తనను చంపాలని ప్రయత్నిస్తున్నాడని, అందుకే తన ఇంటిపై దాడి చేశారని ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇంటిపై రౌడీలతో కలిసి ఎమ్మెల్యే గాంధీ చేయడం అప్రజాస్వామికమని, దీన్ని అందరూ ఖండించాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. శనివారం కోస్గి పట్టణంలో ఏర్పాటు
కాంగ్రెస్ సర్కారు ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నది. ప్రజాపాలన అందిస్తామంటూ అధికారంలో వచ్చి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండ�
‘మాది ప్రజాపాలన..’ అని చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై దాడులు చేయడమే పనిగా పెట్టుకున్నదని, ఇదంతా ఒక పథకం ప్రకారం నడుస్తున్నదని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ �
బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్ట్ చేయడంపై నేతలు భగ్గుమన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మరో ఎమ్మెల్యే గాంధీ మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో గురువారం గులాబీ పార్టీకి చెందిన మా�
ప్రశ్నిస్తే దాడులు.. నిలదీస్తే దౌర్జన్యాలు.. కాంగ్రెస్ పాలనకు ఇవే గీటురాళ్లు! బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇంటిపై కాంగ్రెస్ గూండా లు దాడి చేయడం, న్యాయం చేయమని సీపీ ఆఫీస్కు వెళ్లిన ఎమ్మెల్య�
తెలంగాణలో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఫ్యాక్షనిజానికి, రౌడీ రాజకీయాలకు తెరలేపుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు. హైదరాబాద్లోని కొండాపూర్లో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రె
హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై హైదరాబాద్లో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కాంగ్రెస్ గూండాలతో కలిసి చేసిన దాడిని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి తీవ్రంగా ఖండించారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో శాంతియుతంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం రేవంత్రెడ్డి సీఎం అయిన తర్వాత రౌడీ రాజ్యంగా మారిందని నారాయణఖేడ్ మాజీఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి విమర్శించారు.