ప్రపంచంలో హాని కలిగించని వ్యసనం ఏదైనా ఉంది అంటే అది చదువు మాత్రమేనని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు సోమవారం ఉత్తరం ద్వారా టెన్త్ విద్యార్థుల తల్లిదండ్రులకు సూచించారు.
‘ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కందులకు క్వింటాకు రూ.400 చొప్పున బోనస్ ఇవ్వండి.. రాష్ట్రవ్యాప్తంగా అవసరం మేరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయండి’ అంటూ హరీశ్రావు సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు.
420 హామీలు.. 6 గ్యారెంటీలంటూ ప్రజలకు మోసపూరిత మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి మాటలతో కోటలు కట్టడమే తప్ప ఏడాది కాలంలో చేసిందేమీ లేదని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ప్రశ్నిస్తే కేసు�
పేదల వైద్యంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని హరీశ్రావు అన్నారు. సోమవారం వరంగల్లో పర్యటించిన ఆయన బీఆర్ఎస్ హయాంలో రూ.1100 కోట్లతో సెంట్రల్ జైలు స్థలంలో తలపెట్టిన మల్టీ స్పెషాలిటీ హాస్పటల్
సమగ్ర శిక్షా ఉద్యోగులు 13 రోజులుగా సమ్మె చేస్తున్నా కాంగ్రెస్ సర్కార్కు కనిపించడం లేదా అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. మెదక్ కలెక్టరేట్ ఎదుట సమగ్ర శిక్షా ఉద్యోగులు చేస్తున్న సమ్మెకు ఆయన మద్
శాంతి, కరుణ, క్షమాగుణం నేర్పే క్రీస్తు బోధనలు మానవాళికి అనుసరణీయమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. మెదక్ చర్చి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం మెదక్ చర్చిని ఆయన సందర్శి
వ్యాపారవేత్త గౌతమ్ అదానీ, సీఎం రేవంత్రెడ్డి మధ్య బంధం ‘చీకట్లో దోస్తీ.. వెలుతురులో కుస్తీ’ అనే విషయం అందరికీ తెలిసిపోయిందని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవాచేశారు. అదానీ విషయంలో కాంగ్రెస్ సర్కార్ సర్�
గురుకులాల్లో నెలకొన్న దారుణ పరిస్థితుల గురించి ప్రశ్నిస్తే ప్రతిపక్షాల గొంతు నొకడమే తప్ప, సమస్యల పరిషారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం శోచనీయమని మాజీ మంత్రి హరీశ్రావు మండిపపడ్డారు. ఇప్పటికైనా క�
కాంగ్రెస్ ప్రభుత్వం స్వేచ్ఛను హరిస్తున్నది. ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలిపే హక్కును కాలరాస్తున్నది. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులు, అరెస్టులకు వ్యతిరేకంగా ట్యాంక్
బీఆర్ఎస్ నాయకులను శుక్రవారం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఎమ్మెల్యేలు హరీశ్రావు, పాడి కౌశిక్రెడ్డిల అక్రమ కేసులు, అరెస్టులకు నిరసనగా హైదరాబాద్ నిర్వహించే ఆందోళన కార్యక్రమానికి తరలివెళ్తుం
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెట్టి, అరెస్టు చేయిస్తున్నారని బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. ప్రజా పాలన పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. రాష్ట్రంలో పోలీసు పాలన నడిపిస్తున�