‘మా ప్రాణాలు పణంగా పెట్టి యాదాద్రి థర్మల్ పవర్ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటాం’ అని బీఆర్ఎస్ నాయకులు స్పష్టంచేశారు. వైటీపీఎస్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ దామరచర్ల మండలం వీర్లపాలెంలోని ప్లాం�
జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జోగు ప్రదీప్, మాజీ సర్పంచ్ వేణుగో పాల్తోపాటు మరో ఇద్దరు నాయకులను పోలీసు లు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. దీనిని ని�
అభివృద్ధి పేరుతో గొప్పలు చెప్పుకుంటున్న శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ.. క్షేత్రస్థాయిలో సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆల్విన్ కాలనీ డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు అనిల్రెడ్డి �
కేంద్ర ప్రభుత్వం ఇష్టానుసారంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతూ పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. ధరలను పెంచుతూ ప్రజలపై భారం మోపడాన్ని నిరసిస
రైతుల సమస్యలు తీర్చాలని బీఆర్ఎస్ యువజన విభాగం నేతలు ఆందోళనకు దిగారు. కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట బైఠాయించి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాం�
బీఆర్ఎస్ మద్దతుతో గెలిచిన భువనగిరి మండలం హనుమపురం గ్రామ సర్పంచ్ నాగపురి సువర్ణ కృష్ణ గురువారం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరారు.
గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ, మూల్యాంకనంలో టీజీపీఎస్సీ వైఫల్యంపై బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన వ్యక్తం చేశారు. వర్సిటీ మెయిన్ లైబ్రెరీ ఎదుట వ�
కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఆడుతున్న నాటకాలను ప్రజలు గమనిస్తున్నారని.. సమయం వచ్చినప్పుడు ప్రజలే వారికి బుద్ధి చెబుతారని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ నేతలు అన్నారు. కాళేశ్వరం ప్రాజ�
సిద్దిపేట జిల్లాలో మంగళవారం రేషన్కార్డుల పంపిణీ రసాభాసగా మారింది. సిద్దిపేట కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు చెందిన లబ్ధిదారులకు జిల్లా ఇన్చార్జి మంత్రి వివ�
అస్తవ్యస్తమైన రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారంటూ ఆదివారం శేరిలింగంపల్లి బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. చందానగర్ డివిజన్ సీనియర్ నాయకుడు పారునంది శ్రీకాంత్
అసంపూర్తిగా మిగిలిపోయిన అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు మణుగూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా నిర్వహించారు.
అర్హులకు ఇందిరమ్మ ఇండ్లివ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం స్టేషన్ఘన్పూర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అనర్హ�
ఆరంతస్తుల భవనం కూలిన ప్రమాదంలో మేస్త్రీలు కామేశ్వరరావు, ఉపేందర్ మృతిచెందడంతో వారి కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, వామపక్షాల నాయకులు శుక్రవారం ధర్నా చేశారు. బాధిత కుటుంబాలకు న్యా