సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని దురాజ్పల్లి 5వ వార్డు మాజీ కౌన్సిలర్ షేక్ బాషాను ఓ దాడి కేసులో చివ్వెంల ఎస్సై మహేశ్వర్ శనివారం అర్ధరాత్రి అరెస్టు చేసి పోలీస్టేషన్కు తరలించారు.
తెలంగాణ రైతాంగానికి గుండెకాయలాంటి కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొడతామని, రాష్ర్టానికి ఈ ప్రాజెక్టు వల్ల చేకూరుతున్న ప్రయోజనాన్ని ప్రజలకు చాటిచెబుతామని బీఆర్
ధాన్యం కొనుగోళ్లలో తరుగు పేరిట రైతులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు ఆందోళనకు దిగారు. శుక్రవారం నిర్మల్ జిల్లా కుంటాలలో భూభారతి రెవెన్యూ సదస్సుకు వచ్చిన రెవెన్య
శ్రీరామనవమిలో భాగంగా భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణానికి సీఎం రేవంత్రెడ్డి ఆదివారం హాజరైన నేపథ్యంలో బీఆర్ఎస్ సహా సీపీఎం, సీపీఐ (ఎంఎల్) మాస్లైన్, మాలమహానాడు నాయకులను శనివారం అర్ధరాత్రి పోలీసుల
కేపీహెచ్బీ కాలనీలో హౌసింగ్ బోర్డు స్థలాలు విక్రయించేందుకు నిర్వహించిన వేలం పాట రసాభాసగా సాగింది. శుక్రవారం కేపీహెచ్బీ కాలనీ హౌసింగ్ బోర్డు కమ్యూనిటీ హాల్లో హౌసింగ్ బోర్డు వెస్ట్రన్ డివిజన్ ప�
కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలన చేతగాకే అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు విమర్శించారు. పాముకాటుకు గురై కోరుట్ల ప్రైవేట్ దవాఖానల్లో �
కాంగ్రెస్ సర్కారు ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్నది. ప్రజాపాలన అందిస్తామంటూ అధికారంలో వచ్చి కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఇంటిపై జరిగిన దాడిని ఖండ�
ప్రజాపాలనలో ప్రశ్నించడమే తప్పుగా పరిగణిస్తూ బీఆర్ఎస్ నాయకులను ఎక్కడిక్కడ పోలీసులతో కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్టులు చేయించడం సరైంది కాదని జడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి అన్నారు.
కాంగ్రెస్ పాలనలో నిరంకుశత్వం రాజ్యమేలుతున్నది. ఎక్కడికక్కడ నిర్బంధకాండ కొనసాగుతున్నది. పేరేమో ప్రజా పాలన.. తీరేమో నియంతృత్వ పాలన. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం జరిగిన అరెస్టుల పర్వమే అందుకు నిలువెత్తు ని�
బీఆర్ఎస్ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను అక్రమంగా అరెస్ట్ చేయడంపై నేతలు భగ్గుమన్నారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి, మరో ఎమ్మెల్యే గాంధీ మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో గురువారం గులాబీ పార్టీకి చెందిన మా�
సిద్దిపేట పట్టణంలో శుక్రవారం అర్ధరా త్రి హైటెన్షన్ నెలకొన్నది. సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావును కిం చపర్చే విధంగా కాగ్రెస్ నాయకులు పట్టణంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పట్ల బీఆర్ఎస్ నాయకులు నిరసన చే�
కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు రెండు లక్షల ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్, విడుదల, మెగా డీఎస్సీ నోటిఫికేషన్, గ్రూప్-2, 3 పోస్టుల పెంపు, డీఎస్సీ పరీక్షల వాయిదా, గ్రూప్ -1 మెయిన్కు 1: 100 పద్ధతిలో అభ్యర్థులను ప�
కరీంనగర్ సీపీ కార్యాలయం పరిధిలో బీఆర్ఎస్ నేతలపై పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. ముందు వెనుకా చూడకుండా కేసులు నమోదు చేస్తున్నారు. భూవివాదాల ఫిర్యాదులపై కనీసం విచారించకుండానే బీఆర్ఎస్ నేతలే టా�