బీఆర్ఎస్తోనే దేశ ప్రగతి సాధ్యమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం కూకట్పల్లి, మూసాపేట డివిజన్లకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల యువకులు బొట్టు విష్ణు ఆధ్వర్యంలో బీఆర్ఎస�
మొండ్రాయి గ్రామంలో జరిగిన బొడ్రాయి పునఃప్రతిష్ఠ కార్యక్రమంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు హాజరై పనులు ప్రారంభించారు. అనంతరం గ్రామంలో అంబేడ్కర్ విగ్రహం నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశారు. బీఆర్ఎస్
పెద్దపల్లిలో బీఆర్ఎస్లోని వలసలు మొదలయ్యాయి. తొలుతగా నిట్టూరు పంచాయతీ వార్డు సభ్యుడు నిరంజన్ తన అనుచరులతో బీఆర్ఎస్లో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే మనోహర్రెడ్డి సాదరంగా ఆహ్వానిం�