పటాన్చెరు మండలంలోని బచ్చుగూడ గ్రామ పంచాయతీ పరిధిలో బీఆర్ఎస్ హయాంలో ఏర్పాటు చేసిన బృహత్ పల్లెప్రకృతి వనం కళావిహీనంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి బృహత్ పల�
ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. మరోసారి బీఆర్ఎస్కు బ్రహ్మరథం పట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. 420 హామీలను నమ్మి ఓటేసిన ప్రజలను
బీఆర్ఎస్ పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు అన్నారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల
ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్లో అత్యద్భుతమైన మెట్ల బావుల ఫొటోలను షేర్ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ స్పందిస్తూ.. ‘ఒక ప్రాంతం యొక్క ఆత్మ.. ఆ ప్రాంత చ�
డాక్టర్ బీఆర్ అంబేదర్ ఆకాంక్షలకు అనుగుణంగా నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పాలన సాగించిందని, దళితబంధు సహా అనే పథకాలను అమలు చేసి చూపిందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలిపారు.
తెలంగాణలో రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమే అని ఆ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. శనివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బంట్వా�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాయువేగంతో చేపట్టిన ఎస్ఆర్డీపీ పనులపై కాంగ్రెస్ గాలికి వదిలేసిందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. 16 నెలల కాంగ్రెస్ పాలనలో పనులు నత్తనడకన
తెలంగాణ ప్రజలంతా తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, కేసీఆర్ మళ్లీ సీఎం కావాలని అందరూ ఆశపడుతున్నారని రాష్ట్ర మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు. బుధవారం పటాన్చెరు బీఆర్ఎస్ నియోజకవ
దేశవ్యాప్తంగా వివాదాస్పదమైన హెచ్సీయూ భూముల్లో సింగపూర్ తరహా ఏకో పార్క్ నిర్మిస్తామంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలు హాస్యాస్పదంగా మారాయి. 2వేల ఎకరాల్లో ఏకో టూరిజం పార్క్, నైట్ సఫారీ డెవలప్ చేస్తామంట
బీఆర్ఎస్ హయాంలో జనగామ నియోజకవర్గంలో మండుటెండల్లో మత్తళ్లు దుంకిన చెరువులు, చెక్డ్యామ్లు.. నేడు కాంగ్రెస్ పాలనలో నీళ్లులేక కళ తప్పాయి. దీంతో వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉ�
నిత్యం పేద ప్రజల ఆరోగ్యాలను పర్యవేక్షిస్తున్న ఆశవర్కర్ల జీవితాలు అంధకారంలోకి చేరాయి. అధికారంలోకి రాగానే ఫిక్స్డ్ వేతనం, ఉద్యోగ భద్రత కల్పిస్తామని మాయమాటలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల�
Kandlakoya IT Park | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ నగరానికి నాలుగు వైపులా ఐటీ రంగాన్ని విస్తరించేలా మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కండ్లకోయలో 12 ఎకరాల విస్తీర్ణంలో ఐటీ పార్క్ను ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టి�
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కళకళలాడిన పల్లెలు ప్రస్తుతం వెలవెలబోతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి కుంటుపడగా, పాలన పడకేసింది. ప్రత్యేకాధి కారుల పర్యవేక్షణ కొరవడడం, ని
బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించి గోదావరి జలాలను తెస్తే.. జలాలను చెరువులు , కుంటల్లోకి తీసుకెళ్ల్లడానికి కనీసం కాలువలు నిర్మించని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని దుబ్బాక ఎమ్మెల్యే కొత�
నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సల్మా నేహాను ఎమ్మెల్యే హరీశ్రావు అభినందించారు. ఆదివారం సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో హరీశ్రావును ఆమె కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. గతంలో తాము కిరాయి ఇంట్లో