Padma devender reddy | ఓటింగ్ కోసం మూడు రోజులే సమయం ఉండడంతో వార్డుల్లో భారీగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. సోమవారం సాయంత్రం ఐదు గంటల లోపు ప్రచారం ముగిస్తుండడంతో వార్డుల వారిగా గెలుపు కోసం ప్రచారాలు జోరుగా చేస్�
Raveendra Kumar | గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని దేవరకొండ అభివృద్ధి చెందిందని అన్నారు. దేవరకొండలో ప్రతి వార్డులో సీసీ రోడ్డు, డ్రైనేజీ, పైపులైన్ పనులు జరిగాయని నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామావ�
KTR | తెలంగాణ భవన్లో సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికలపై వార్డు ఇంచార్జిలతో నిర్వహించిన సమావేశంలో కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. సిరిసిల్ల ఒకప్పుడు ఎలా ఉందో, బీఆర్ఎస్ పాలనలో ఇప్పుడు ఎలా అభివృద్ధి చెందిందో ప్�
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగుర వేద్దామని బీఆర్ఆస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిర్మల్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ నాయకులు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో తుంగతుర్తి గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురవేయాలని తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చా రు. బీఆర్ఎస్ మండలాధ్యక్
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ నాయకులు గెలిచేలా ప్రతీ కార్యకర్త కృషి చేయాలని, ఐకమత్యంగా ముందుకెళ్లాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ సూచించారు.
అణచివేత చరిత్ర కావచ్చేమో కానీ, అభివృద్ధి చరిత్ర కారాదు, కానీయబోమన్నదే మొన్నటి ప్రజాసభలో తెలంగాణ సాధకుడు కేసీఆర్ నిండు గుండెతో పలికిన మాటల అంతరార్థం. పోరాడి గెలుచుకొని, బంగారంలా మలుచుకున్న తెలంగాణ పరిస�
హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని లాల్ దర్వాజా మోడ్ వద్ద ఉన్న బీఆర్ఎస్ (BRS) జెండా దిమ్మెను దుండగులు కూల్చివేశారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గులాబీ జెండాను తొలగించిన గుర్తుతెలియని వ్యక్తులు దిమ్మెను కూల్చ�
BRS Flag | బీఆర్ఎస్ రజతోత్సవ సభ నేపథ్యంలో ఇవాళ నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని ఎనిమిది మండలాల్లో, పల్లెల్లో బీఆర్ఎస్ పార్టీ జెండా సగౌరవంతో రెపరెపలాడింది. అలాగే ఎల్కతుర్తిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహి
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వికారాబాద్ నియోజకవర్గంలోని ఆరు జడ్పీటీసీలు, ఆరు ఎంపీపీలను గెలిపించి జిల్లా పరిషత్పై గులాబీ జెండా ఎగురవేసేలా ఐకమత్యంగా పని చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
సిరిసిల్ల సహకార అర్బన్ బ్యాంకుపై గులాబీ జెండా ఎగిరింది. 12 స్థానాల్లో ఎనిమిది కైవసం చేసుకుని సత్తా చాటింది. ఐదేళ్లకోసారి జరిగే పాలకవర్గ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని, పట్టు కోస�