సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన మరో బీఆర్ఎస్ కార్యకర్తను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం మేడికుంద గ్రామానికి చె�
తెలంగాణ ఉద్యమకారురాలు, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వీరాభిమాని చిందం సత్తెవ్వ(88) అలియాస్ తెలంగాణ సత్తెవ్వ కన్నుమూశారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన ఆమె, కొద్దిరోజుల�
సమస్యపై సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించాడన్న అక్కసుతో బీఆర్ఎస్ కార్యకర్తపై కాంగ్రెస్ నేతలు దాడికి పాల్పడిన ఘటన సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం లో చోటుచేసుకున్నది.
సోషల్ మీడియాలో వీడియో క్లిప్పులు షేర్ చేసినందుకు బీఆర్ఎస్ కార్యకర్తను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు. రాత్రి 10.30 గంటల ప్రాంతంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఫోన్చేయ�
ఇటీవల మెదక్లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ గూండాయిజానికి పాల్పడిన సంగతి తెలిసిందే. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ తను అనుచరులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి గూండాలను దించి మెదక్, రామాయంపేట
పెగడపల్లి మండలం దేవికొండకు చెందిన బీఆర్ఎస్ కార్యకర్త లైశెట్టి గంగాధర్ (42) బుధవారం గుండె పోటుతో మృతి చెందాడు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న గంగాధర్ ను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం మంగళవార�
లివర్ మార్పిడి చికిత్సకు డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్న ములుగు జిల్లా తాడ్వాయి మాజీ జడ్పీటీసీ భర్త పులుసం పురుషోత్తంకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ.5 లక్షలు సాయం అందించారు.
ప్రజా సమస్యలపై సోషల్ మీడియాలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త చెనెల్లి హరీష్ చంపుతామని హెచ్చరించగా, అదే గ్రామం�
భూతగాదాకు సంబంధించిన ఫొటోలను గ్రామ వాట్సాప్ గ్రూపులో పోస్టు చేశాడని ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు కొమురవెల్లి పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తను స్టేషన్కు పిలిపించడంతో మనస్తాపానికి గురై పురుగుల మందు
KTR | బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు, వారి కుటుంబ సభ్యులకు ఎలాంటి ఆపద వచ్చినా నేనున్నానని భరోసానిచ్చే కేటీఆర్, దేశం కాని దేశంలో గుండెపోటుతో మరణించిన కార్యకర్త మృతదేహాన్ని కుటుంబసభ్యుల చెంతకు చేర్చడంలో అండగా ని