తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాల్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీకి వ్య తిరేకంగా పోరాటం చేయకుండా పరోక్షం గా సహకరిస్తుందని సీపీఎం పొలిట్బ్యూ రో సభ్యురాలు బృందా కారత్ మండిపడ్డారు.
Brinda Karat | కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్పైన సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయనకు రాజకీయాలపై ఆసక్తి ఉంటే త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేయాలని �
Ram Temple: అయోధ్యలో శ్రీ రామజన్మభూమి ఆలయాన్ని జనవరి 22వ తేదీన ఓపెన్ చేయనున్నారు. అ ప్రాణప్రతిష్టకు వెళ్లడం లేదని సీపీఎం నేత బృందా కారత్ తెలిపారు. మతపరమైన విశ్వాసాలను గౌరవిస్తామని, కానీ మ�
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పరస్పర దూషణలకు పాల్పడటం పట్ల సీపీఎం నేత, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ (Brinda Karat) ఆందోళన వ్యక్తం చేశారు.
ఆరెస్సెస్పై (RSS) సీపీఎం సీనియర్ నేత, ఆ పార్టీ పొలిట్బ్యూరో సభ్యురాలు బృందా కారత్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ దేశంలో అన్ని వర్గాలు, అన్ని మతాలను గౌరవించే మతం హిందూ మతమేనని ఆరెస్సెస్ చీఫ్ మోహ
దేశానికి ఆర్ఎస్ఎస్ పెనుముప్పుగా మారిందని సీపీఎం జాతీయ నాయకురాలు బృందా కారత్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలgలో ఏర్పాటు చేసి న తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర �
‘ప్రధాని మోదీ సాబ్ మన్ కీ బాత్ కాదు... ఆదివాసీల గోడు వినండి..’ అని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నేత బృందా కారత్ అన్నారు. భద్రాచలం పట్టణంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలోని ప్రభ�
‘ప్రధాని మోదీ సాబ్, మన్ కీ బాత్ కాదు.. ఆదివాసీల గోడు వినం డి’ అని ఆదివాసీ అధికార్ రాష్ట్రీయ మంచ్ జాతీయ నేత, సీపీఎం జాతీయ నేత బృందా కారత్ అన్నారు.
సీపీఎం నాయకురాలు బృందా కారత్కు చేదు అనుభవం ఎదురైంది. నిరసనకు మద్దతు తెలిపేందుకు వచ్చిన ఆమెను వేదిక నుంచి వెళ్లిపోవాలని రెజ్లర్ బజరంగ్ పునియా కోరారు.
ప్రధాని మోదీ జేబుదొంగ అని, జీఎస్టీ రూపంలో ప్రజల జేబుకు చిల్లు పెడుతున్నారని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యురాలు బృందాకారత్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్లో