Heart attack | సాయికిరణ్ గత రాత్రి గ్రామంలో ఓ వివాహానికి బ్యాండ్ కొట్టడానికి వెళ్లి ఉదయం ఇంటికి వచ్చాడు. అనంతరం సాయికిరణ్ స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లి కుప్పకూలిపోయాడు.
ఆదిలాబాద్ జిల్లాలో (Adilabad) పెండ్లింట విషాదం నెలకొంది. పెండ్లి కొడుకుని వధువు ఇంటికి తీసుకొస్తుండగా జరిగిన ప్రమాదంలో 30 మంది గాయపడ్డారు. వారిలో నలుగురి పిరస్థితి విషమంగా ఉన్నది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మం�
Barmer bridegroom sent back | భారతీయ యువకుడికి పాకిస్థాన్ మహిళతో పెళ్లి నిశ్చియమైంది. ఈ నెలాఖరులో జరుగాల్సిన పెళ్లి కోసం తన కుటుంబంతో కలిసి అట్టారి క్రాసింగ్ వద్దకు అతడు వెళ్లాడు. అయితే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తల నేపథ్యంల�
జపాన్లో ‘ఒంటరి పెండ్లి’ కొత్త ట్రెండ్గా మారింది. యువతులు తమను తామే మనువాడుతున్నారు. సంప్రదాయబద్ధమైన పెండ్లి తంతు వదిలిపెడుతున్నారు. పెళ్లి కొడుకు ఉండని ఈ కొత్త పెండ్లి ట్రెండ్లో వివాహ తంతును అన్ని ర�
Telangana | మరో నాలుగు రోజుల్లో పెండ్లి ఉందనగా వరుడు మిస్సయిన ఘటన విషాదంతంగా ముగిసింది. పెండ్లి పత్రికలు పంచడానికి వెళ్లి కనిపించకుండా పోయిన పెండ్లి కొడుకు మృతదేహం ఎస్సారెస్పీ కెనాల్లో లభ్యమయ్యింది. దీంతో ఇ�
Bridegrooms died | పెండ్లింట విషాదం చోటు చేసుకుంది. వివాహం అయిన మరుసటి రోజే విద్యుత్ షాక్తో వరుడు మృతి చెందిన హృదయ విదారకర సంఘటన జిల్లాలోని సిద్దిపేట అర్బన్ మండలం వెంకటాపుర్లో చోటు చేసుకుంది.
Adilabad | మరికొద్ది గంటల్లో వివాహం జరగాల్సిన ఇంట్లో విషాదం నెలకొంది. వివాహ పనుల్లో నిమగ్నమైన వరుడు గుండెపోటుతో పెళ్లి పందిట్లోనే కుప్పకూలాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లాలోని ఉట్నూరులో చోటు చేసుకుంద
తాగుబోతు వ్యక్తితో కూతురు పెండ్లి చేయవద్దని కేంద్రమంత్రి కౌశల్ కిశోర్ సూచించారు. ఉత్తరప్రదేశ్లోని లాంబువా అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన డీ అడిక్షన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ‘పొరపాటున క
Matrimonial Ad | పెళ్లిళ్లకు సంబంధించి ఇటీవల కాలంలో చిత్రవిచిత్రమైన యాడ్స్ చూస్తున్నాం. ఆ యాడ్స్ చూస్తుంటే కొన్ని సార్లు నవ్వు తెప్పిస్తుంటాయి. మరికొన్ని సందర్భాల్లో చికాకు
మంచిర్యాల : పెళ్లి కుమారుడు, అతని కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటన మందమర్రి మండలం అందుగులపేట గ్రామ సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది. �
రెండ్రోజుల క్రితమే పెళ్లి చేసుకున్న ఒక యువకుడికి దారుణమైన అనుభవం ఎదురైంది. పెళ్లి సమయంలో తనకు ఇచ్చిన బహుమతులను ఓపెన్ చేస్తుండగా ఘోరం జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గుజరాత్లోని నవసారి జిల్లాలో మి
UP Elections | ‘ముందు ఓటు, తర్వాతే భార్య, మరే పనైనా..!’. ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం వంటిది. ఎన్నికల్లో మనం వేసే ఓటుతోనే సరైన పాలకులను ఎన్నుకోవచ్చు. ఓటు విలువను గుర్తించిన ఓ పెండ్లి కొడుకు చెప్పిన మాటలివి
చేసిన సాయాన్ని మరువకుండా 35 ఏండ్ల తర్వాత కృతజ్ఞత రూ.5 లక్షలిచ్చి పెండ్లి జరిపించిన హన్మయ్య దంపతులు స్టేషన్ఘన్పూర్, నవంబర్ 20: ఎవరైనా మనకు సాయం చేస్తే ఏడాదో, రెండేండ్లో.. మహా అయితే ఓ ఐదేండ్లు గుర్తుపెట్టుక